చేవెళ్ల క్యాంప్ కార్యాలయంలో జెండాను ఆవిష్కరించిన ఎమ్మెల్యే..

Flag Hoisting

Advertisements

&NewLine;<p>రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గణతంత్ర వేడుకలను ఘనంగా నిర్వహించారు&period; ఎమ్మెల్యే కాలే యాదయ్య జాతీయ జెండాను ఎగురవేసి జాతీయ గీతాన్ని ఆలపించారు&period; అనంతరం మిఠాయిలు పంచుకున్నారు&period; అనంతరం ఎమ్మెల్యే కాలే యాదయ్య మాట్లాడుతూ&period;&period; భారత రాజ్యాంగం 1950 జనవరి 26వ&comma; తేదీన అమల్లోకి రావడంతో ఇక అప్పటి నుంచి ఏటా గణతంత్ర దినోత్సవంను జరుపుకుంటున్నామని అన్నారు&period; చేవెళ్ల ప్రజలందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

యూఏఈ అధ్యక్షుడు అల్ నహ్యాన్‍తో మోదీ భేటీ …

రాజాంలో ఘోర కలకలం.. తల్లినే చంపిన కొడుకు..

గన్నవరం హైవేపై ‘సేల్స్ టాక్స్’ హల్‌చల్..