ఎంపీ జీవీఎల్ సంచలన వ్యాఖ్యలు

GVL Narasimha Rao

Advertisements

&NewLine;<p>వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 35 ఎంపీ సీట్లు వస్తాయని రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు జోస్యం చెప్పారు&period; వచ్చే ఎన్నికల్లో మళ్లీ బీజేపీదే విజయమని ధీమా వ్యక్తం చేశారు&period; గణతంత్ర దినోత్సవం సందర్భంగా విశాఖ బీచ్ రోడ్డులో వాక్ నిర్వహించారు&period; దేశంలో రాహుల్ కన్నా ప్రధాని మోడీకే ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని చెప్పారు&period; 100 సంవత్సరాలుగా సాధ్యంకాని పనులు మోడీ హాయాంలో జరుగుతున్నాయన్నారు&period; ప్రజల మూడ్‌తో సంబంధం లేకుండా రాహుల్ కార్యక్రమాలు చేపడుతున్నారని జీవీఎల్ ఎద్దేవా చేశారు&period; విశాఖలో మూడేళ్లుగా చాలా సమస్యలు పరిష్కరించామని&comma; స్థానిక ఎంపీ కంటే కూడా తానే ఎక్కువగా పని చేస్తున్నానని తెలిపారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

మే 29న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమైన శ్రద్ధాదాస్ ‘త్రికాల’..

ద్వారక ఆర్టీసీ కాంప్లెక్స్ లో మహిళా దొంగల చేతివాటం,35 తులాల బంగారు ఆభరణాలు చోరీ..

యూట్యూబ్‌ ఛానల్‌ ప్రారంభించిన నారా దేవాన్ష్‌..