ముద్రగడ ఆత్మీయ కలయిక..

mudragada padmanabham

Advertisements

&NewLine;<p>మాజీమంత్రి&comma; కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం సాధారణంగా ఎవరిని పిలవరు&period; ఈసారి తన నైజానికి విరుద్ధంగా జనవరి ఒకటో తేదీ నూతన సంవత్సర సందర్భంగా ప్రజలు తన ఇంటికి వచ్చి తన ఆత్మీయ విందు స్వీకరించాలని పిలుపునిచ్చారు&period; స్వయంగా ముద్రగడ పిలవడంతో పెద్ద ఎత్తున ప్రజలు తరలి వెళ్లారు&period; అన్ని రాజకీయ పార్టీలకు చెందిన వారు అందులో ఉన్నారు&period; ముద్రగడ వైసీపీలో చేరతారని ఆయన కుమారుడికి పత్తిపాడు సీటు వస్తుందని జరుగుతున్న నేపథ్యంలో ఆయన ఆహ్వానం పలకడం విశేషంగా మారింది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

హైదరాబాద్: జీడిమెట్ల పరిధిలో బంగ్లాదేశీయుల అరెస్ట్.

స్టీల్ ప్లాంట్‌లో ప్రమాదంపై చర్యలకు ఉపక్రమించిన ప్రభుత్వం.

మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్రలో ఎమ్మెల్యే మధుసూదన్ పర్యటన.