Political

రంగారెడ్డి జిల్లాలో మంత్రి కేటీఆర్ ఎన్నికల ప్రచారం..

<p>తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కారు పార్టీ ఫుల్ స్పీడ్‌తో దూసుకెళ్తుంది&period; బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా మంత్రి కేటీఆర్ ఆయా నియోజకవర్గాలల్లో ప్రత్యర్థులను ఢీకొట్టేలా ప్రచారం చేస్తున్నారు&period; ప్రణాళికలో భాగంగా నేడు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్&comma; మంత్రి కేటీఆర్ ఆదివారం…

Read more

రేణిగుంట తాసిల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడులు..

<p>అడిషనల్ ఎస్పీ దేవప్రసాద్&comma; ఇన్స్పెక్టర్లు పేర్లు తమిళ్ అహ్మద్&comma; మొహమ్మద్&comma; అహ్మద్ ఈశ్వర్ నాయుడు మరియు&period; సిబ్బంది తనిఖీల్లో పాల్గొన్నారు&period; స్పందన ఫిర్యాదులు రావడంతో ఏసిబి దాడులు జరుగుతున్నాయని అడిషనల్ ఎస్పీ ఎసిబి&period;&period; దేవ ప్రసాద్ తెలియజేశారు&period;<&sol;p>&NewLine;

Read more

బెట్టింగ్‌ యాప్‌ కేసు వ్యవహారం..

<p>ఛత్తీస్‌గఢ్‌ అసెంబ్లీ ఎన్నికల వేళ మహదేవ్ బెట్టింగ్‌ యాప్‌ కేసు వ్యవహారం రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది&period; బెట్టింగ్‌ యాప్‌ ప్రమోటర్ల నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి భూపేశ్‌ బఘేల్‌కు రూ&period;508 కోట్లు చెల్లింపులు జరిగినట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ సంచలన విషయం బయటపెట్టింది&period; à°ˆ…

Read more

కాళేశ్వరం ప్రాజెక్టు ప్రమాదంలో పడింది – కిషన్ రెడ్డి

<p>కాళేశ్వరం ప్రాజెక్టు ప్రమాదంలో పడిందన్నారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి&period; లక్ష్మణ్&comma; ఈటల&comma; రఘునందనరావు తదితర బీజేపీ నేతలతో కలిసి కిషన్ రెడ్డి ప్రాజెక్టును పరిశీలించారు&period; గ్రౌండ్ రిపోర్ట్ తెలుసుకోకుండా కాళేశ్వరం ప్రాజెక్టు&comma; మేడిగడ్డ కుంగుబాటు గురించి మాట్లాడకూడదనే ఉద్దేశంతో తాము ఇప్పుడు…

Read more

మైనార్టీ ఆత్మీయ సమ్మేళనంలోమహమ్మద్ అలీ..

<p>కెసిఆర్ పాలనలో తెలంగాణ మైనారిటీల భవిష్యత్తుకై బంగారు బాటలు ఏర్పాటు చేయడం జరిగింది&comma; 400 మైనార్టీలు విదేశాలలో 20 లక్షల జీతాలు తీసుకుంటూ ఉన్నతమైన పదవుల్లో ఉన్నారు&period; మెదక్ జిల్లా నర్సాపూర్ ప్రైవేట్ ఫంక్షన్ హాల్ లో నిర్వహించిన మైనార్టీల ఆత్మీయ…

Read more

నామినేషన్ పత్రాలతో ప్రత్యేక పూజలు..

<p>à°ˆ రోజు ఉదయం 11 గంటలకు కోనాయిపల్లి వెంకటేశ్వర ఆలయంలో నామినేషన్ పత్రాలతో కేసీఆర్&comma; హరీశ్ రావులు ప్రత్యేక పూజలు…&period;&period;<br &sol;>తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి&comma; టిఆర్ఎస్ అధినేత కెసిఆర్ సెంటిమెంట్ దేవాలయం కొనాయ పల్లి వెంకటేశ్వర స్వామి ఆలయానికి రానున్నరు&period;<br &sol;>ఎన్నికల…

Read more

గ్రామాల్లో ఇంటింటి ప్రచారం..

<p>జనగామ జిల్లా జనగామ నియోజకవర్గ బిజెపి పార్టీ అభ్యర్థి ఆరుట్ల దేశమంతా రెడ్డి ఎన్నికల ప్రచారం ఉద్ధృతం చేశారు&period; ప్రచారంలో భాగంగా వివిధ గ్రామాల్లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు&period; ఆరుట్ల ఏ గ్రామానికి వెళ్లిన మహిళలు మంగళ హారతుల తోటి స్వాగతం…

Read more

జనసేన పార్టీ ఆఫీసులో హరి పులి ప్రెస్ మీట్

<p>త్వరలో ఎన్నికలు సమీపిస్తున్న వేల వరికపూడి శాలా శంకుస్థాపన చేస్తారని చెప్పడం చాలా హస్యాద్పదంగా ఉందని ఆరోపించారు&period; వరికపూడి సాల ప్రాజెక్ట్ పూర్తి చేసేది జనసేన టిడిపి ప్రభుత్వమే &period; పల్నాడు జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించాలి&period; రాష్ట్ర ముఖ్యమంత్రి బటన్…

Read more

జగన్నన్న గోరుముద్ద పథకంలో మరో కుంభకోణం..

<p>పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం కేసానుపల్లి ప్రభుత్వ పాఠశాలలో జగన్నన్న గోరుముద్ద పథకంలో మరోసారి బయటపడ్డ కుంభకోణం…&period; విద్యార్థులకు అందించే రాగిపిండి &comma; బెల్లం డేట్ కొట్టేసి ఉన్న వాటిని స్కూల్ అధికారులు వాడుతున్నారు&period; రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన…

Read more

సాధికార యాత్ర పై విమర్శలు..

<p>గుంటూరు జిల్లా టీడీపీ నగర అధ్యక్షులు డేగల ప్రభకార్&comma; అధికార పార్టీ చేస్తున్న సాధికార యాత్ర పై విమర్శలు చేశారు&period; అర్భన్ పార్టీ కార్యాలయం లో ప్రభాకార్ విలేకర్లతో మాట్లాడుతూ సాధికార యాత్రకు జనంలో వీసమెత్తు స్నందన కూడా లేదన్నారు&period; గుంటూరు…

Read more