మహారాష్ట్రలో కాబోయే సీఎం ఎవరనే అంశంపై సస్పెన్స్ ఇంకా కొనసాగుతోంది. సీఎం రేసులో ఉన్న బీజేపి నేత దేవేంద్ర ఫడ్నవిస్ తాజాగా ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండేతో భేటీ అయ్యారు. ఏక్ నాథ్ షిండే అధికారిక నివాసంలో …
Political
-
- Andhra PradeshLatest NewsMain NewsPoliticalPolitics
టెక్స్ టైల్స్ గార్మెంట్ పాలసీలకు ఏపీ క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్
సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన క్యాబినెట్ సమావేశం ముగిసింది. పలు రంగాల్లో ప్రభుత్వ విధానాలకు ఈ సమావేశంలో ఆమోదం తెలిపారు. ఏపీ మారిటైమ్ పాలసీ, టెక్స్ టైల్స్ గార్మెంట్ పాలసీ, ఐటీ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్ పాలసీ లకు …
-
దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్యమంత్రిగా, ఏక్నాథ్ షిండే ఉపముఖ్యమంత్రిగా మహాయుతి కూటమి ఎల్లుండి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. సీఎం పదవి, మంత్రివర్గం ఏర్పాటుపై మహాయుతి కూటమిలో పది రోజులుగా చర్చలు సాగుతున్నాయి. ఫలితాలు వచ్చి పది రోజులు దాటింది. అయితే …
-
ఏపీ కేబినెట్ సమావేశంలో అదానీ విద్యుత్తు ఒప్పందం కీలక చర్చ కొనసాగుతుంది. సెకీ ఒప్పందంపై ఏ చర్యలు తీసుకోవాలనే అంశంపై కేబినెట్ చర్చ సాగుతోండగా అదానీ పవర్పై నిర్ణయం తీసుకునే వరకు పవర్ సప్లై అగ్రిమెంట్ని పెండింగ్లో పెట్టే …
-
మాజీ ఉప ముఖ్యమంత్రి, ఏలూరు ఎమ్మెల్యే ఆళ్ళ నాని సీఎం చంద్రబాబు సమక్షంలో టిడిపిలో చేరుతున్నట్లు సమాచారం. ఈరోజు సీఎం చంద్రబాబును నాని కలవనున్నారు. అయితే గత కొద్ది రోజుల క్రితమే వైసీపీ జిల్లా అధ్యక్ష పదవికి, పార్టీ …
-
ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన విజయోత్సవాలు ప్రారంభమయ్యాయి. హనుమకొండలోని జవహర్ లాల్ నెహ్రూ స్టేడియం నుంచి ప్రారంభమైన 2k రన్ను వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, హనుమకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య ప్రారంభించారు. ఏడాది ప్రజా …
-
ప్రధాని నరేంద్ర మోడీపై కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ విమర్శలు గుప్పించారు. మోడీ ప్రజల గురించి కాకుండా స్నేహితుల అభివృద్ధికి కృషిచేస్తున్నారని మండిపడ్డారు. ప్రజాహక్కులను నిర్వీర్యం చేయాలనుకుంటున్న శక్తులపై తాము పోరాటం చేస్తుంటే.. మోడీ మాత్రం అందుకు భిన్నంగా …
-
వయనాడ్ ఎంపీగా ఎన్నికైనందుకు చాలా ఆనందంగా ఉందని ప్రియాంక గాంధీ అన్నారు. ప్రజల కోసం పని చేసేందుకు సిద్ధంగా ఉన్నానని, శక్తివంచన లేకుండా పని చేస్తానని చెప్పారు. వయనాడ్ ప్రజల గొంతుకనవుతా.. ఇక్కడి సమస్యలను పార్లమెంట్ వేదికగా వినిపిస్తానన్నారు. …
-
ఢిల్లీ మాజీ సీఎం కేజ్రీవాల్ పాదయాత్రలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. అనూహ్యంగా పాదయాత్రలో చొరబడ్డ ఓ యువకుడు కేజ్రీవాల్పై దాడికి యత్నించాడు. వెంటనే అప్రమత్తమైన ఆప్ నాయకులు, కార్యకర్తలు.. సదురు యువకుడిని పట్టుకొని చితకబాదారు. దేశ రాజధానిలో శాంతిభద్రతలు …
-
రాష్ట్ర ప్రభుత్వ ఏడాది పాలన వైఫల్యాలను ప్రజలకు వివరించేందుకు ‘6 అబద్ధాలు.. 66 మోసాలు’ పేరిట బీజేపీ ప్రోగ్రామ్లకు సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా రాష్ట్రంలోని అన్ని జిల్లాలు, అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా చార్జిషీట్ రిలీజ్ చేయనుంది. హైదరాబాద్లో పార్టీ …