Sunday, May 31, 2026
News Navigation
Sunday, May 31, 2026
News Navigation

Breaking

Sunday, May 31, 2026
Home Latest News మోదీపై ప్రియాంక గాంధీ ఫైర్..

మోదీపై ప్రియాంక గాంధీ ఫైర్..

by Rama
మోదీపై ప్రియాంక గాంధీ ఫైర్..

ప్రధాని నరేంద్ర మోడీపై కాంగ్రెస్‌ ఎంపీ ప్రియాంక గాంధీ విమర్శలు గుప్పించారు. మోడీ ప్రజల గురించి కాకుండా స్నేహితుల అభివృద్ధికి కృషిచేస్తున్నారని మండిపడ్డారు. ప్రజాహక్కులను నిర్వీర్యం చేయాలనుకుంటున్న శక్తులపై తాము పోరాటం చేస్తుంటే.. మోడీ మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారని ఫైర్ అయ్యారు. దేశంలోని వ్యవస్థలను బలహీనం చేయడానికి ప్రయత్నిస్తున్న వారికి వ్యతిరేకంగా ప్రజలు కలిసికట్టుగా పోరాడాలని పిలుపునిచ్చారు. వయనాడ్‌లో ఏర్పడ్డ వరదల వల్ల ప్రజలు తీవ్రంగా నష్టపోయారన్నారు. కానీ, కేంద్రం నుంచి ఎలాంటి సాయం అందలేదని మండిపడ్డారు. వయనాడ్‌ ఎంపీగా అక్కడి ప్రజల అవసరాలు, హక్కుల కోసం పార్లమెంట్‌లో తన గళాన్ని వినిపిస్తాన్నారు.

FOLLOW US ON : FACE BOOKINSTAGARAMYOU TUBE, GOOGLE NEWS

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Advertisements

You may also like

Our Visitor

019159
Total views : 90035

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.