వైసిపి ప్రభుత్వం పై రామ్మోహన్ నాయుడు ఆగ్రహం..

M.P Ram mohan reddy

Advertisements

&NewLine;<p>వైసిపి ప్రభుత్వం రైతుల పట్ల తీవ్ర నిర్లక్ష్య ధోరణి ప్రదర్శిస్తోందని మండి పడ్డారు టిడిపి ఎంపీ రామ్మోహన్ నాయుడు&period; అధికార పార్టీ నేతలకు ప్రచార ఆర్భాటాల మీద ఉన్న శ్రద్ధ రైతుల విషయంలో లేదన్నారు&period; రాష్ట్రంలో ఇరిగేషన్ మినిస్టర్ రైతుల పాలిటి ఇరిటేషన్ మినిస్టర్ గా మారారని మండిపడ్డారు&period; ఇద్దరు మంత్రులు ఉన్నాశ్రీకాకుళం జిల్లాలో వరి పొలాలు ఎండిపోతున్న పట్టించుకున్న నాధుడే కరువయ్యాడని ఆవేదన వ్యక్తం చేశారు&period; శ్రీకాకుళం జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించాలని రామ్మోహన్ నాయుడు డిమాండ్ చేశారు&period; సిఏం శ్రీకాకుళం జిల్లాలో అడుగుపెట్టకమునిపే కరువు జిల్లాగా ప్రకటించాలన్నారు&period; ఏంపి&period;వైసీపీ ప్రభుత్వం చంద్రబాబుపై ఎలా కేసులు పెట్టాలో ఆలోచిస్తుంది తప్ప ప్రజలకు న్యాయం చేయటం లేదన్నారు&period; ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా రైతుల పండించుకున్న పంటలు ఎండిపోతున్నాయని అన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

హ్యారీ బ్రూక్ విధ్వంసం.. భారత్‌పై ఇంగ్లండ్ ఘన విజయం.

రైతులను ఇబ్బంది పెట్టొద్దు-మంత్రి జూపల్లి.

బీబీనగర్ ఎయిమ్స్ ఆసుపత్రిని సందర్శించిన కేంద్రమంత్రి జేపీ నడ్డా.