పత్తి చేను లోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు…

RTC bus rammed into cotton field...

Advertisements

&NewLine;<p>వరంగల్ జిల్లాలో ఆర్టీసీ బస్సు కు తప్పిన పెను ప్రమాదం&period; హన్మకొండ నుండి ఏటూరునాగారం వెళ్తుండగా దామెరా మండలం ఒగ్లపూర్ వద్ద బోల్తా పడ్డ ఆర్టీసీ బస్సు&period; ప్రమాదం సమయంలో బస్సు లో 60మంది ప్రయాణికులు&period; 20 మంది ప్రయాణికులకు స్వల్ప గాయాలు&period; రోడ్ దిగి పత్తి చెనులోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు&period; వరంగల్ 2 డిపో కు చెందిన బస్సు గా గుర్తింపు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఏపీ లిక్కర్ కుంభకోణం కేసులో ఈడీ దర్యాప్తు.

ఏపీలో దూసుకెళ్తున్న డబుల్ ఇంజిన్ సర్కార్.

మైనింగ్ ఆదాయం పెంచే దిశగా ఏపీ సర్కారు ప్రయత్నిస్తోంది.