Monday, May 18, 2026
News Navigation
Monday, May 18, 2026
News Navigation

Breaking

Monday, May 18, 2026
Home Andhra Pradesh చోరీలకు పాల్పడుతున్న శరత్ బాబు అరెస్ట్….

చోరీలకు పాల్పడుతున్న శరత్ బాబు అరెస్ట్….

by Prakash
theft

పల్నాడుజిల్లా రాజుపాలెం మండలం అంచులవారి పాలెం గ్రామంలో చోరీలకు పాల్పడుతున్న వేపూరి శరత్ బాబును వినకొండ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వేపూరి శరత్ బాబు ఉమ్మడి గుంటూరు జిల్లాలలో చెడు వ్యసనాలకు బానిసై,డబ్బు సంపాదించాలని ఆలోచనతో ఏటీఎంల దొంగతనం,ఆన్లైన్ మనీ ట్రాన్స్లేషన్ దొంగతనాలకు పాల్పడ్డాడు… దొంగతనాలకు పాల్పడుతున్న శరత్ ని అదుపులోకి తీసుకొని చోరీ కాబడిన 11,19,000 నగదు నుండి అందులో 8,66,600 రికవరీ చేశామన్నారు… శరత్ బాబు మీద మొత్తం19 కేసులు నమోదయ్యాయి… ప్రజలు ఎవరు సైబర్ నేరగాళ్ల బారిన పడకుండా అప్రమత్తంగా ఉండాలన్నారు… ఎవరైనా సైబర్ నేరగాళ్ళ బారిన పడి డబ్బును పోగొట్టుకుంటే వెంటనే 1930 నెంబర్ కు కాల్ చేయండి…

Advertisements

You may also like

Our Visitor

014190
Total views : 79529

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.