గుంటూరు జిల్లా(Guntur District) మంగళగిరి(Mangalagiri)లో పచ్చళ్ల కంపెనీ(Pachalla Company)లో పనిచేసే మహిళలతో నారా బ్రాహ్మణి(Nara Brahmini) ముచ్చటించారు. ఆటోనగర్ లోని పచ్చళ్ల పరిశ్రమలో మహిళా కార్మికులతో కలిసి ఆమె పచ్చడి తయారీలో పాల్గొన్నారు. ప్రచారంలో భాగంగా పాల్గొన్న నారా బ్రాహ్మణి. పచ్చల తయారీలో కార్మికులతో కలిసి కాసేపు ముచ్చటించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ. రానున్న రోజుల్లో మహిళలకు ప్రాధాన్యత ఇస్తూ పలు పరిశ్రమలు మంగళగిరిలోకి తీసుకువస్తామని ఆమె తెలిపారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
- మాజీ సీఎం జగన్కు మంత్రి నారా లోకేష్ సవాల్.తాడేపల్లి ప్యాలెస్కు సమీపం నుంచి జగన్కు సవాల్ విసిరారు మంత్రి లోకేష్. డీఎస్సీపై చర్చకు సిద్ధమా అంటూ ఛాలెంజ్ చేశారు. ‘‘జగన్ ఇంటికి 200 మీటర్ల దూరంలో నిలబడే మాట్లాడుతున్నా. గొడ్డలి పార్టీ నేతల్లా బురద చల్లి పారిపోయే రకం కాదన్నారు.…
- అభిమాని నిరంజన్ను పరామర్శించిన పవన్.ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ హన్మకొండలో పర్యటిస్తున్నారు. స్థానిక హనుమాన్ నగర్ లో నిరంజన్ అనే బాలుడు ప్రాణాంతక వ్యాధితో బాధపడుతున్నాడు. తనచివరి కోరిక అభిమాన నటుడైన పవన్ కల్యాణ్ ను కలవడమేనని చెప్పడంతో.. ఆ బాలుడిని చూసేందుకు పవన్…
- మానవత్వం చాటుకున్న హోంమంత్రి అనిత.హోం మంత్రి అనిత మానవత్వాన్ని చాటుకున్నారు. రోడ్డు ప్రమాద బాధితులను చూసి చలించిపోయిన హోం మంత్రి.. వారికి సమర్యలు చేయడంతో పాటు వెంటనే ఆస్పత్రికి తరలించేలా చర్యలు తీసుకున్నారు. రెండేళ్ల ఎన్డీఏ పాలన విజయోత్సవ సభలో పాల్గొనేందుకు అనకాపల్లి జిల్లా నక్కపల్లిలోని…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.





Total views : 147268