తుఫాను కారణంగా పాఠశాలలకు సెలవులు

Schools out due to storm

Advertisements

&NewLine;<p>పార్వతీపురం జిల్లాలో తుఫాను దృష్ట్యా జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ రేపు&comma;ఎల్లుండి పాఠశాలలకు సెలవు ప్రకటించారు&period; ఈ సందర్బంగా మీడియాతో మాట్లాడుతూ&period; తుఫాను తీవ్రత దృష్ట్యా రెండు రోజులపాటు ఇళ్ల నుంచి బయటకు రావద్దని కలెక్టర్ నిశాంత్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు&period; జిల్లా యంత్రాంగం పూర్తి అప్రమత్తంగా ఉందని అన్నారు&period; జిల్లాలో ఎలాంటి ప్రాణ నష్టం&comma; పంట నష్టం జరగకుండా ప్రతి అంశాన్ని పరిగణనలోకి తీసుకున్నామని తెలిపారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఘనంగా క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగీ కర్టెన్ రైజర్ ఈవెంట్..

చిలకా ప్రొడక్ష‌న్స్ థ్రిల్ల‌ర్ ‘మరీచిక’ 29న వరల్డ్ వైడ్‌గా మూవీ గ్రాండ్ రిలీజ్‌..

తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్