శివం టు శివం….

Press conference at Srikalahasti Telugu Desam Party office

Advertisements

&NewLine;<p>శ్రీకాళహస్తి తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు పాత్రికేయుల సమావేశం నిర్వహించిన నాయకులు&period; ఈ పాత్రికేయుల సమావేశంలో శ్రీకాళహస్తి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ నాయకుడు బొజ్జల సుధీర్ రెడ్డి మాట్లాడుతూ&period;&period; ఓటు నమోదు కార్యక్రమంలో పాల్గొన్న బిఎల్వోలు ఆవకతవకలతో ఓటు నమోదు కార్యక్రమం నిర్వహించారని మృతి చెందిన వ్యక్తులు&comma; వలస వెళ్లిన వ్యక్తుల ఓట్లను రద్దు చేయకుండా ఓటు నమోదు కార్యక్రమం నిర్వహించాలని దీనిపై సమగ్ర సమాచారం ఇవ్వాలని పలుమార్లు ఆర్డిఓ&comma; కలెక్టర్ ను సంప్రదించిన వారి వద్ద ఎటువంటి స్పందన లేదని&comma; జనవరి 5 తేది కాకుండా ముందస్తుగానే నూతనంగా నమోదు చేసిన ఓటర్ జాబితాను ఆయా పార్టీలకి ఇవ్వాలని కలెక్టర్ డిమాండ్ చేశారు&period; శ్రీకాళహస్తిలోని అధికారపార్టీ నాయకులు 30 కోట్లు అయ్యే శివం టు శివం రోడ్డు పనులను 47 కోట్ల నుంచి 53 కోట్ల వరకు టెండర్ను పెంచి అందులో కొంత సొమ్ముని దోచుకోవాలనే ప్రయత్నంలో ఉన్నారని తమకు విశ్వసనీయ వర్గాల నుంచి సమాచారం వచ్చిందన్నారు&period; శ్రీకాళహస్తి దేవస్థానం త్వరలోనే నిర్వహిస్తున్న శివమ్ టు శివం రోడ్డు పనులు టెండర్ కు అన్ని పార్టీలను పిలిచి బహిరంగ పిలవాలని శ్రీకాళహస్తి దేవస్థానం ఈవో కి విజ్ఞప్తి చేశారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

మున్సిపల్ కమిషనర్, వైకాపా నాయకుల మధ్య భారీ వాగ్వాదం..

వరంగల్‌లో డీఆర్‌ఐ అధికారుల సంచలన ఆపరేషన్..

పుట్టపర్తిలో పర్యావరణ హితంగా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ సరికొత్త ముందడుగు..