పాఠశాలలో విద్యార్థిని సూసైడ్ అటెంప్ట్

Student suicide attempt in school

Advertisements

&NewLine;<p>సత్యసాయి జిల్లా చిలమత్తూరు మండలంలోని కస్తూరి బాయి పాఠశాలలో ఓ విద్యార్థిని సూసైడ్ అటెంప్ట్ చేసింది&period; పరీక్షల్లో కాపీ చేయడంతో మార్కులు ఎక్కువగా వచ్చాయని తోటి విద్యార్థుల నడుమ ఉపాధ్యాయులు టార్చర్ చేశారు&period; దీంతో గదిలోకి వెళ్ళి నవ్య శ్రీ అనే విద్యార్థిని నెయిల్ పాలిష్ తాగింది&period; తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వగా చికిత్స కోసం హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు&period; ఉపాధ్యాయుల తీరుపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసేందుకు వెళ్లారు విద్యార్థిని బంధువులు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

పోలవరం బ్యాక్ వాటర్‌తో బూర్గంపాడుకు భారీ ముంపు ముప్పు..

ఢిల్లీలో స్వచ్ఛ భారత్ మిషన్–అర్బన్ 2.0 జాతీయ సమీక్ష..

భారత్‌కు అమెరికా మెగా రక్షణ ప్యాకేజీ..