ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం..

mla nagarjuna reddy

Advertisements

&NewLine;<p>రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా&comma; ప్రకాశం జిల్లా మార్కాపురం లోని మున్సిపాలిటీ కౌన్సిల్ హాల్ నందు సచివాలయ ఉద్యోగులతో చర్చించి ప్రతి సచివాలయంలో తప్పనిసరిగా ఆంద్రానికి ప్రోగ్రాం సక్సెస్ఫుల్ చేయాలని సచివాలయ సిబ్బందికి క్రికెట్&comma; ఫుట్బాల్&comma; క్రీడలకు సంబంధించిన క్రీడాకిట్లను ఎమ్మెల్యే కుందూరు నాగార్జున రెడ్డి&comma; మున్సిపల్ చైర్మన్ బాలమురళీకృష్ణ పంపిణీ చేశారు&period; ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్లు&comma; కమిషనర్&comma; మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఘనంగా క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగీ కర్టెన్ రైజర్ ఈవెంట్..

చిలకా ప్రొడక్ష‌న్స్ థ్రిల్ల‌ర్ ‘మరీచిక’ 29న వరల్డ్ వైడ్‌గా మూవీ గ్రాండ్ రిలీజ్‌..

తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్