ఏపీలో 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్ పంపిణీ

Distribution of tab to students

Advertisements

&NewLine;<p>ఏపి రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు ట్యాబ్ లు పంపిణీ చేస్తున్నారు&period; చిత్తూరు జిల్లా పలమనేరు జెడ్పీ గర్ల్స్ హైస్కూల్ లో 8వ తరగతి విద్యార్థులకు ఎమ్మెల్యే వెంకట్ గౌడ్ ట్యాబ్ లను పంపిణీ చేశారు&period; మండలంలో 875 ట్యాబ్స్ పంపిణీ చేశామని&comma; గతంలో 64 జీబీ ఉన్న కెపాసిటీని ఇప్పుడు 250కి పెంచడం జరిగిందని ఎమ్మెల్యే తెలిపారు&period; ట్యాబ్ లో వేరే యాప్స్ ను ఇన్ స్టాల్ చేసుకోలేరని ఎందుకంటే వేరే యాప్స్ ఉంటే పిల్లలకు ఇబ్బంది కలుగుతుందనే ఉద్దేశంతో ఈవిధంగా చేశామని ఎంఈవో లీలారాణి తెలిపారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

హ్యారీ బ్రూక్ విధ్వంసం.. భారత్‌పై ఇంగ్లండ్ ఘన విజయం.

రైతులను ఇబ్బంది పెట్టొద్దు-మంత్రి జూపల్లి.

బీబీనగర్ ఎయిమ్స్ ఆసుపత్రిని సందర్శించిన కేంద్రమంత్రి జేపీ నడ్డా.