283 Polling

కేంద్ర రాష్ట్ర పోలీసు బలగాలతో భద్రత..!

<p>వరంగల్ జిల్లా నర్సంపేట అసెంబ్లీ నియోజకవర్గంలో ఎన్నికలు సజావుగా&comma; పకడ్బందిగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకున్నామని రిటర్నింగ్ అధికారి ఆర్డీఓ కృష్ణవేణి తెలిపారు&period; నియోజకవర్గంలో 283 పోలింగ్ కేంద్రాలు ఉండగా&comma; 31 మంది సెక్టార్ అధికారులను&comma; 3 ఫ్లయింగ్ స్క్వాడ్&comma;…

Read more