ACP Karunakar rao

నీటిపారుదలశాఖ కార్యాలయంలో చోరీ..

<p>కరీంనగర్ జిల్లాలో నీటిపారుదలశాఖ కార్యాలయంలో కంప్యూటర్లు మాయమయ్యాయి&period; తిమ్మాపూర్ మండలం ఎల్ఎండి కాలనీలోని ఆఫీసులో దొంగలు పడ్డారు&period; 5 కంప్యూటర్లు&comma; ఇతర సామగ్రి దొంగిలించినట్లు సిబ్బంది గ్రహించారు&period; సుమారు రెండున్నర లక్షల విలువైన సొత్తు చోరీ అయినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు&period;…

Read more