Andhra Pradesh News

సెప్టిక్ ట్యాంక్ గుంటలో పడి బాలుడు మృతి….

<p>సోమవారం భీమవరం పంచాయతీ సచివాలయం 2 దగ్గర సెప్టిక్ ట్యాంక్ గుంటలో ప్రమాదవశాత్తు పడి మరణించిన శెట్టిపల్లి సాకేత్ సన్నాఫ్ ఖాదర్ బాషా శవం శనివారం భీమవరం గ్రామపంచాయతీ స్మశానంలో పోస్ట్ మార్టం జరిగింది&period; à°ˆ పోస్ట్ మార్టం సందర్భంగా కందుకూరు…

Read more

కనకదుర్గమ్మను దర్శించుకున్న చంద్రబాబు దంపతులు

<p>తెలుగు ప్రజలు సిరిసంపదలతో&comma; సుఖ సంతోషాలతో జీవించేలా&comma; వారికి సేవ చేసే అవకాశం ఇమ్మని అమ్మవారిని వేడుకున్నానని తెలుగుదేశం పార్టీ అధినేత&comma; మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు&period; శనివారం విజయవాడలోని దుర్గమ్మ గుడికి భార్యతో కలిసి వెళ్లారు&period; అమ్మవారిని దర్శించుకున్నాక బయట…

Read more

గుత్తా సుఖేందర్ రెడ్డి విమర్శలు

<p>నాగార్జునసాగర్ డ్యామ్ వివాదం ఇరు తెలుగు రాష్ట్రాల మధ్య మరోసారి చిచ్చు రాజేసింది&period; దాదాపు 500 మంది ఏపీ పోలీసులు డ్యామ్ పైకి వచ్చి 13 గేట్ల వరకు స్వాధీనం చేసుకుని&comma; కుడి కాలువ ద్వారా నీటిని విడుదల చేసిన సంగతి…

Read more

కృష్ణా జలాల నీటి పంచాయితీపై ముగిసిన సమావేశం

<p>తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల నీటి పంచాయితీపై కేంద్ర జలశక్తి శాఖ సమావేశం ముగిసింది&period; శనివారం శ్రమ శక్తి భవన్‌లో హైబ్రిడ్ మోడ్‌లో తెలుగు రాష్ట్రాల అధికారులతో దాదాపు గంటకుపైగా కేంద్ర జలశక్తి శాఖ అధికారుల సమావేశం జరిగింది&period; నాగార్జున…

Read more

ఉదయం 11 గంటలకు ఉన్నతస్థాయి సమావేశం

<p>నాగార్జునసాగర్ వివాదం నేపథ్యంలో వివిధ ప్రాజెక్టులపై తెలుగు రాష్ట్రాల మధ్య వివాదాల పరిష్కారానికి కేంద్రం సిద్ధమైంది&period; నాగార్జునసాగర్&comma; శ్రీశైలం డ్యాముల నిర్వహణను కృష్ణా నదీ యాజమాన్య బోర్డు కు అప్పగించేందుకు కేంద్రం సన్నద్ధమవుతోంది&period; కేంద్ర జలశక్తి శాఖ ఉదయం 11 గంటలకు…

Read more

విద్యుత్ షాక్ తో వ్యక్తి మృతి….

<p>గజపతినగరం జాతీయ రహదారి పక్కనే నిర్మాణంలో ఉన్న భవనంపై విద్యుత్ షాక్ తో వ్యక్తి మృతి చెందాడు&period; మృతి చెందిన వ్యక్తి విశాఖ జిల్లా పద్మనాభం మండలం కృష్ణాపురం గ్రామానికి చెందిన రామస్వామి &lpar;45&rpar; à°—à°¾ గుర్తింపు&period;&period; పద్మభనాభం మండలం నుండి…

Read more

దక్షిణ కోస్తాంధ్ర జిల్లాల్లో భారీ వర్షాలు….

<p>ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ఆదివారానికి తుపాను à°—à°¾ మారి కృష్ణా జిల్లా మచిలీపట్నానికి సమీపంలోనే తీరాన్ని దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది&period; à°ˆ నేపథ్యంలో కేంద్ర హోంశాఖ కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబ&period;&period;…

Read more

రాజోలులో వేడెక్కిన రాజకీయం….

<p>రాజోలులో వేడెక్కిన రాజకీయం&comma; ఎమ్మెల్యే రాపాక వర్సెస్ మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు&period; యువగళం పాదయాత్ర సందర్భంగా &comma; నారా లోకేష్ రాజోలు ఎమ్మెల్యే రాపాకపై కీలక వ్యాఖ్యలు చేయడంతో మొదలైన వివాదం&period; ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం మొదలుపెట్టడంతో నియోజకవర్గంలో…

Read more

నవరత్నాలు పై సవాల్…..

<p>à°ˆ రోజు పుట్టిన రోజు సందర్బంగా శ్రీకాళహస్తేశ్వరుడిని దర్శించుకున్న మాజీ మంత్రి వర్యులు à°—à°‚à°Ÿà°¾ శ్రీనివాసులు వారికి దగ్గరుండి దర్శన ఏర్పాట్లు చేసిన శ్రీకాళహస్తి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జి బొజ్జల సుధీర్ రెడ్డి దర్శన అనంతరం వారు ఊరందూరు లో…

Read more

ప్రభుత్వ ఆసుపత్రిలో అత్యవసర సేవలు శూన్యం….

<p>ఉయ్యూరు ప్రభుత్వ ఆసుపత్రిలో అత్యవసర సేవలు సున్యం&period; అందుబాటులో ఉండని డ్యూటీ డాక్టర్లు&period; కలవపాముల గ్రామనికి చెందిన వనం శాంతి ప్రియ&lpar;37&rpar; పురుగుల మందు తాగి ఆత్మహత్యయత్నం చేసింది వెంటనే ఆవిడను ఉయ్యూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు&period; అక్కడ డ్యూటీ డాక్టర్…

Read more