Andhra Pradesh News

బోటులో అగ్నిప్రమాదం.. 11 మందిని కాపాడిన కోస్ట్ గార్డ్స్‌

<p>కాకినాడ తీరంలో వేటకు వెళ్తున్న బోటులో అగ్నిప్రమాదం జరిగింది&period; నడి సంద్రంలో ఉండగా అందులోని గ్యాస్‌ సిలిండర్‌ పేలింది&period; దీంతో మంటలు వ్యాపించాయి&period; 11 మంది మత్స్యకారులు బోటులో చిక్కుకున్నారు&period; నిమిషాల్లో బోటు మొత్తం అగ్నికి ఆహుతయింది&period; లైఫ్ జాకెట్ల సహాయంతో…

Read more

మంగళగిరిలో జనసేన పార్టీ విస్తృతస్థాయి సమావేశం

<p>జనసేన పార్టీకి యువతే పెద్ద బలం అని à°† పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌ తెలిపారు&period; ఏపీలో జనసేనకు ఆరున్నర లక్షల క్యాడర్‌ ఉందన్నారు&period; మంగళగిరిలో జనసేన పార్టీ విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు&period; సమావేశంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ మాట్లాడారు&period;…

Read more

పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే శ్రీకారం

<p>కృష్ణా జిల్లా పామర్రు నియోజకవర్గం మొవ్వ మండలం కోసూరు గ్రామంలో పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే శ్రీకారం చుట్టారు&period; 3&period;47 లక్షలతో నూతనంగా నిర్మించిన రైతు భరోసా కేంద్రం&comma; గ్రామ సచివాలయం&comma; 33&sol;11 కరెంటు సబ్ స్టేషన్&comma; ఎస్సీ కమ్యూనిటీ హాల్…

Read more

వేదనారాయణ స్వామిని దర్శించుకున్న పరమేశ్వర్ రెడ్డి

<p>తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గంలో వేదనారాయణ స్వామిని ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి దర్శించుకున్నారు&period; సిఐ à°¶à°¿à°µ కుమార్ రెడ్డి&comma; ఎస్ఐ ఓబయ్య&comma; ఆలయ అర్చకులు ఎస్పీకి స్వాగతం పలికారు&period; స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు&period; అర్చకులు తీర్థ ప్రసాదాలు అందజేసి వేద…

Read more

ఏపీ పోలీసులపై కేసు నమోదు చేసిన తెలంగాణ పోలీసులు

<p>ఏపీ పోలీసులపై నాగార్జునసాగర్‌ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది&period; తెలంగాణ ఎస్పీఎఫ్‌ పోలీసులు చేసిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు&period; అనుమతి లేకుండా డ్యామ్‌పైకి వచ్చారని అర్ధరాత్రి సీసీ కెమెరాలు ధ్వంసం చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు&period; ఏపీ పోలీసులుతో పాటు ఇరిగేషన్‌…

Read more

సాగర్ వివాదంపై మంత్రి అంబటి వ్యాఖ్యలు..!

<p>నిన్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరుగుతుండగా అనూహ్యరీతిలో నాగార్జునసాగర్ డ్యామ్ వద్ద ఏపీ&comma; తెలంగాణ మధ్య ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి&period; దీనిపై ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు&period; సాగర్ పై ఏపీ పోలీసులు…

Read more

అసైన్డ్ భూములకు పట్టాలు పంపిణీ

<p>నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం పట్టణంలోని అంబేద్కర్ భవనంలో కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి అసైన్డ్ భూములకు పట్టాలు పంపిణీ చేసారు&period; బుచ్చి&comma; కోవూరు మండల పరిధిలో నాలుగు గ్రామాలకు చెందిన125 మంది రైతులకు పట్టాలు పంపిణీ చేసారు&period; దేశానికి వెన్నెముక…

Read more

వెంకట రామిరెడ్డి కౌంటర్..!

<p>ఓటరు లిస్ట్ పై ప్రతిపక్షాల చేస్తున్నఆరోపణలపై శ్రీ సత్య సాయి జిల్లా ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట రామిరెడ్డి కౌంటర్ ఇచ్చారు&period; నాలుగు గోడల మధ్య కూర్చొని ఎన్నికల ఓటరు లిస్టు సర్వేలను చూస్తే అక్రమాలు బయటపడవన్నారు&period; బీఎల్ఓ లు ప్రతి…

Read more

ఏపీలో అతిపెద్ద ఎలక్ట్రిక్‌ బస్సు, ట్రక్‌ క్లస్టర్‌ యూనిట్ ఏర్పాటు

<p>చిత్తూరు జిల్లా పుంగనూరులో ప్రపంచంలోనే అతిపెద్ద ఎలక్ట్రిక్‌ బస్సు&comma; ట్రక్‌ క్లస్టర్‌ యూనిట్‌ను పెప్పర్ మోషన్ సంస్ధ ఏర్పాటు చేయనున్నారు&period; పుంగనూరు ఎంపిడిఓ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ షన్మోహన్&comma; జర్మనీకి చెందిన ప్రముఖ పెప్పర్‌ మోషన్‌ సంస్థ సీఈవో ఆండ్రియాస్‌ హేగర్&comma;…

Read more

కాకినాడ తీరంలో బోటు అగ్నిప్రమాదం

<p>కాకినాడ సముద్ర తీరంలో à°“ బోటులో జరిగిన అగ్నిప్రమాదంలో రూ&period; 80 లక్షల ఆస్తినష్టం సంభవించింది&period; వారం రోజుల క్రితం చేపలవేటకు సముద్రంలోకి వెళ్లిన బోటు తుపాను హెచ్చరికల నేపథ్యంలో మచిలీపట్టణానికి తిరుగుపయనమైంది&period; మరో నాలుగు గంటల్లో కాకినాడ చేరుకుంటుందనగా తెల్లవారుజామున…

Read more