BJP meeting at Ramnagar square

రాంనగర్ చౌరస్తాలో బీజేపీ సమావేశం…

<p>తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్&comma; బి ఆర్ ఎస్&comma; ఎంఐఎం పార్టీలు కుట్రలు పన్ని రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బిజెపిని ఓడించేందుకు కంకణం కట్టుకున్నారని కేంద్రమంత్రి&comma; బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు జి కిషన్ రెడ్డి ఆరోపించారు&period; తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న ఎంపీ ఎన్నికల్లో…

Read more