east godavari district news

చేలల్లోనే మొలకెత్తిన పంట….

<p>à°¡à°¾&period;బి&period;ఆర్&period;అంభేద్కర్ కోనసీమ జిల్లా&comma; ముమ్మిడివరం మండలంలో ఇంకా ముంపు లోనే ఉన్న వరిచేలు&comma; ఎనిమిది రోజులుగా ముంపులో ఉండటంతో చేలల్లోనే మొలకెత్తిన పంట&period; ముమ్మిడివరం మండలం అనాతవరం గ్రామంలో ఇంకా ముంపులోనే ఉన్న వరిచేలను పరిశీలించిన అధికార జనసేన పార్టీ ఇన్చార్జి…

Read more

తుఫాన్ బీభత్సం.. దెబ్బతిన్న రోడ్లు

<p>తుఫాన్ కారణంగా à°—à°¤ నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలకు అన్నంపల్లి-పల్లంకుర్రు ఏటిగట్టు కుంగిపోతున్నది&period; కుండళేశ్వరం ప్రాంతంలో కిలోమీటర్ మేర కుంగి ఏటిగట్టు రహదారి ప్రమాదబరితంగా మారింది&period; ఇటివలే ఆధునికీకరణ చేసిన à°ˆ రహదారి ముమ్మిడివరం&comma; ఐ&period;పోలవరం&comma; కాట్రేనికోన మండలాల ప్రజలకు రాకపోకలకు…

Read more

అన్నం పెట్టే రైతన్నల ఆకలి కేకలు.. అప్పుల బాధలు…

<p>మిచౌoగ్ తుఫాన్ ప్రభావంతో పి గన్నవరం నియోజకవర్గంలో నిన్నటి నుండి ఎడతెరిపిలేని వర్షాలతో తడిసి ముద్దవుతున్న వరిచేలు&comma; కోత కోసి పనల మీద ఉన్న వరి మరియు వరి రాశులు&period; ప్రభుత్వ గిట్టుబాటు à°§à°° ఒకవైపు&comma; పంట చేతికి వచ్చేసరికి ప్రకృతి…

Read more

బోసిపోయిన ఆర్టీసీ బస్టాండ్…

<p>రావులపాలెం… మిచౌంగ్ తుపాన్ ప్రభావంతో à°—à°¤ రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు రావులపాలెం ఆర్టీసీ బస్టాండ్ ప్రాంగణం జలమయమయ్యింది&period;ప్రాంగణం పూర్తిగా నీట మునగడంతో బస్సుల రాకపోకలు నిలిపివేశారు&period; దీంతో నిత్యం ప్రయాణీకులతో రద్దీగా ఉండే బస్ స్టేషన్…

Read more

సీఎం జగన్‌కు సెల్ఫీ ఛాలెంజ్….

<p>తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తిరిగి ప్రారంభించిన యువగళం పాదయాత్ర గతంలో కంటే రెట్టింపు ఉత్సాహంతో దూసుకుపోతుంది&period; అధికార పార్టీ వైఫల్యాలను&comma; అక్రమాలను లోకేశ్ ఎండగడుతున్నారు&period; రెండో రోజు డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా ముమ్మిడివరంలో లోకేశ్…

Read more

యువగళం పాదయాత్ర ఒక కామెడీ షో…

<p>మ్యానిపెస్టోలోని సంక్షేమ పధకాలన్నీ అమలు చేసిన ఏకైక సీఎం జగన్ అని కొనియాడారు అంబటి రాంబాబు&period; తూర్పుగోదావరి జిల్లా అనపర్తి YSRCP ఆఫీస్ లో&period;&period; జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు మీడియా సమావేశం నిర్వహించారు&period; ప్రతీ పేద విద్యార్థి కార్పొరేట్…

Read more

లోకేష్ ను కలిసిన మాలమహానాడు ప్రతినిధులు…

<p>అమలాపురం రూరల్ భట్నవిల్లిలో పివి రావు&comma; మాలమహానాడు ప్రతినిధులు యువనేత లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు&period; మీరు అధికారంలోకి వచ్చాక వైసిపి ప్రభుత్వం రద్దుచేసిన ఎస్సీ సంక్షేమ పథకాలను పునరుద్దరించండి&period; అమలాపురంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటుచేసి పేద విద్యార్థుల…

Read more

దొమ్మేరులో దారుణం…

<p>తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గం దొమ్మేరులో తీవ్ర ఉద్రిత పరిస్థితులు నెలకొన్నాయి&period; బాధిత కుటుంబాన్ని పరామర్శించాడనికి వెళ్లిన హోం మంత్రి తానేటి వనిత ను దొమ్మేరు గ్రామస్థులు అడ్డుకుని గంటన్నరపాటు రోడ్డుపైనే ఘెరావ్‌ చేశారు&period; ఆమెకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు&period; ఆత్మహత్య…

Read more

రైతులను ఆదుకోవడమే ప్రభుత్వ ఎజెండా-మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి

<p>రైతులను ఆదుకోవడమే ధ్యేయముగా పనిచేస్తున్న జగన్ ప్రభుత్వంలో పామాయిల్ రైతులకు 250 కోట్ల రూపాయల వ్యయంతో 3F ఆయిల్ ఫామ్ ఫాక్టరీ రైతులకు అందుబాటులో ఉండేలాగా మెట్ట ప్రాంతంలో నిర్మించడానికి ముందుకు రావడం చాలా సంతోషించదగ్గ విషయమని రాష్ట్ర వ్యవసాయ శాఖ…

Read more

రైతులను ఆదుకోవడమే ప్రభుత్వద్యేయం..

<p>రైతులను ఆదుకోవడమే ధ్యేయముగా పనిచేస్తున్న జగన్ ప్రభుత్వంలో పామాయిల్ రైతులకు 250 కోట్ల రూపాయల వ్యయంతో 3F ఆయిల్ ఫామ్ ఫాక్టరీ రైతులకు అందుబాటులో ఉండేలాగా మెట్ట ప్రాంతంలో నిర్మించడానికి ముందుకు రావడం చాలా సంతోషించదగ్గ విషయమని రాష్ట్ర వ్యవసాయ శాఖ…

Read more