hyderabad

సంగారెడ్డి జిల్లాలో భూప్రకంపనలు

<p>తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా న్యాల్‌కల్ మండలంలో భూప్రకంపనలు చోటు చేసుకున్నాయి&period; న్యాల్‌కల్&comma; ముంగి తదితర గ్రామాల్లో భూమి స్వల్పంగా కంపించడంతో ప్రజలు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు&period; భూమి కంపించడంతో పాటు తాము వింత వింత శబ్ధాలు విన్నామని…

Read more

అమిత్ షా తెలంగాణ పర్యటన రద్దు..!

<p>కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ à°·à°¾ తెలంగాణ పర్యటన రద్దయింది&period; à°ˆ మేరకు కేంద్రమంత్రి&comma; బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి వెల్లడించారు&period; అత్యవసర పనుల కారణంగా అమిత్ à°·à°¾ పర్యటన రద్దయిందని తెలిపారు&period; ఆదివారం మహబూబ్ నగర్&comma; కరీంనగర్&comma;…

Read more

డైరెక్టర్ ఇంట్లో ఏసీబీ సోదాల కలకలం

<p>హెచ్‌ఎండీఏ మాజీ డైరెక్టర్ ఇంట్లో ఏసీబీ సోదాలు కలకలం రేపుతున్నాయి&period; హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ à°¶à°¿à°µ బాలకృష్ణ ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు&period; à°¶à°¿à°µ బాలకృష్ణపై ఆదాయం మించి ఆస్తుల కేసును ఏసీబీ నమోదు చేసింది&period; à°ˆ క్రమంలో ఏసీబీ…

Read more

రోడ్డు ప్రమాదం లో సాప్ట్ వేర్ ఉద్యోగి మృతి..

<p>గుంటూరు జిల్లా కు చెందిన రామినేని మహేష్ బాబు&lpar;32&rpar; ఉద్యోగం నిమిత్తం 8 నెలల క్రితం నగరానికి వలస వచ్చీ రామచంద్రపురం LIG కాలనీ లో నివాసం ఉంటున్నాడు&period; నగరం లోని à°“ కంపెనీ లో సాప్ట్ వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్న…

Read more

గంజాయి ఆయిల్ ముఠాపై పోలీసులు దాడులు

<p>హైదరాబాద్ సమీపంలో గంజాయి ఆయిల్ అమ్ముతున్న ముఠాపై ఎస్ఓటీ పోలీసులు దాడులు చేశారు&period; సనత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో హాషీస్ ఆయిల్ అమ్ముతున్న బాలరాజు&comma; సతీష్&comma; నగేష్ ను పోలీసులు అరెస్ట్ చేశారు&period; అయితే నాగార్జున అనే నిందితుడు పరారైనట్లు…

Read more

ఎస్ ఆర్ నగర్ లో రామ భక్తుల సందడి..

<p>అయోధ్యలో బాల రాముడి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం సందర్భంగా ఎంతోమంది భక్తిశ్రద్ధలతో జై శ్రీరామ్ అంటూ చిన్నపిల్లల నుండి వృద్ధుల వరకు సుమారుగా 2000 మంది భక్తుల ర్యాలీలో పాల్గొన్నారు భక్తులందరికీ అన్నదాన కార్యక్రమం కూడా పెద్ద ఎత్తున నిర్వహించారు&period;<&sol;p>&NewLine;

Read more

జనసేనానితో ఎంపీ బాలశౌరి భేటీ ఫిక్స్!

<p>ఇవాళ ఉదయం 11 గంటలకు హైదరాబాద్ లో పవన్ తో మర్యాదపూర్వకంగా కలవనున్న బాలశౌరి&period; సాయంత్రం 5&period;30 నుంచి 6 à°—à°‚à°Ÿà°² ప్రాంతంలో సంబరాలు చేయనున్న పార్టీ శ్రేణులు&period; జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారిని మచిలీపట్నం ఎంపీ…

Read more

పండక్కి పల్లె బాట పడుతున్న పట్టణ ప్రజలు…

<p>సంక్రాంతి పండుగ వరస సెలవులు రావడంతో పట్నం వదిలి పల్లె బాటపడుతున్న ప్రజలు దీంతో యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం పంతంగి టోల్ ప్లాజా వద్ద తెల్లవారుజాము నుంచి వాహనాల రద్దీ క్రమ క్రమంగా పెరుగుతుంది&period; దీనికి తగ్గట్టుగా టోల్…

Read more

రూ.4.75 కోట్లు సొమ్ము మాయం చేసిన బ్యాంక్ మేనేజర్‌

<p>అనధికార లావాదేవీల ద్వారా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సనత్ నగర్ శాఖ మేనేజర్ à°—à°¾ పని చేసిన వ్యక్తి రూ&period;4&period;75 కోట్ల నిధుల స్వాహా&period; సనత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సనత్ నగర్ డివిజన్లో ఉన్న SBI బ్యాంకులో…

Read more

పట్టాలు తప్పిన చార్మినార్ ఎక్స్ ప్రెస్..

<p>హైదరాబాద్ లోని నాంపల్లి రైల్వే స్టేషన్ లో చార్మినార్ ఎక్స్ ప్రెస్ పట్టాలు తప్పింది&period;స్టేషన్ లో ప్లాట్ ఫాం మీదకు వస్తుండగా à°ˆ ఘటన చోటుచేసుకుంది&period; చార్మినార్ ఎక్స్ ప్రెస్ ఇంజిన్ సహా మూడు బోగీలు పట్టాలు తప్పాయని అధికారులు వెల్లడించారు&period;…

Read more