ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో మూడంతస్తుల భవనం కూలిన ఘటనలో మృతుల సంఖ్య ఎనిమిది చేరింది. శనివారం సాయంత్రం 5 గంటల ప్రాంతంలో షహీద్పాత్కు ఆనుకుని ఉన్న ట్రాన్స్పోర్ట్ నగర్లో బిల్డింగ్ కుప్పకూలింది. ఆ భవనంలో ఫార్మా గోదాము నిర్వహిస్తున్నారు. …
latest news
-
-
బుడమేరు గండ్లు పూడ్చివేత పనులను పరిశీలించారు మంత్రి నారా లోకేశ్. మూడో గండి పూడ్చివేత పనుల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఇప్పటికే బుడమేరు గండి పూడ్చివేత పనులు 95 శాతం పూర్తయ్యాయని, త్వరలోనే గండ్లను పూర్తిగా పూడ్చివేసి …
-
చైనాలో ‘యాగీ’ తుపాను బీభత్సం సృష్టించింది. దక్షిణ చైనాలోని ద్వీప ప్రావిన్స్లోని హైనాన్ తీరంలో తుఫాను భారీ వర్షం, బలమైన గాలులతో ఇద్దరు వ్యక్తులు మరణించారు. 92 మంది గాయపడ్డారు. స్థానిక అధికారులు సమాచారం ప్రకారం ఈ ఏడాది …
-
కృష్ణా నది ఇంకా ఉద్ధృతంగానే ప్రవహిస్తోంది. నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతోంది. దాంతో అధికారులు సాగర్ ప్రాజెక్టులో 24 గేట్లు ఎత్తి 2.21 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. నాగార్జునసాగర్ వద్ద ఇన్ ఫ్లో 2.63 …
-
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని తెలంగాణ కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ కలిశారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో ఏర్పాటు చేసిన గణపతి పూజలో …
- Andhra PradeshLatest NewsMain NewsPoliticalVijayanagaram
విజయవాడ కలెక్టరేట్లో చంద్రబాబుతో పవన్ భేటీ
విజయవాడ కలెక్టరేట్లో సీఎం చంద్రబాబు నాయుడుతో జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా జనసేనాని ఇటీవల తాను సీఎం రిలీఫ్ ఫండ్కు విరాళం ప్రకటించిన కోటి రూపాయల తాలూకు చెక్కును ముఖ్యమంత్రికి …
-
వినాయక చవితి పండుగ వేళ తిరుమలలో విషాదం నెలకొంది. శ్రీవారి దర్శనం కోసం వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో ఉన్న భక్తురాలు ఝాన్సీ గుండెపోటుతో కుప్పకూలింది. అక్కడే ఉన్న తోటి భక్తులు, ఆమె తండ్రి అయోమయానికి గురయ్యారు. ఇంతలో వైద్య …
-
వినాయక చవితి పండుగ సందర్భంగా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలుగు ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. వినాయక చవితి పండుగ సందర్భంగా దేశ, విదేశాల్లో ఉన్న తెలుగు ప్రజలకు శుభాకాంక్షలు అంటూ చంద్రబాబు ట్వీట్ చేశారు. …
-
విజయవాడ వదర బాధిత ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు మరోసారి పర్యటించారు వరద ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహించామని అయన తెలిపారు. వరద నివారణకు ప్రధానంగా బుడమేరు గండ్లు పూడ్చాలి. గండ్లు పూడ్చడంలో ఆర్మీ సహకారం తీసుకున్నామని అయన అన్నారు. …
-
గణపతి నవరాత్రి ఉత్సవాలు అనగానే అందరికీ టక్కున గుర్తొచ్చేది ఖైరతాబాద్ బడా గణపతే. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ మహా గణపతి పండుగకు ప్రత్యేకత ఉంటుంది. ప్రతిసారి మరింత గ్రాండ్గా ఉత్సవాలు జరుపుతారు. కాగా, ఇవాళ్టి నుంచి నవరాత్రి …