Latest Video News

మధ్యాహ్న భోజన పథకం నాణ్యత పెంచాలి

<p>మధ్యాహ్నభోజన పథకంలో నాణ్యతను పెంచామన్నారు రాష్ట్ర ఫుడ్ సేఫ్టీ చైర్మన్ విజయ ప్రతాపరెడ్డి&period; తాడిపత్రి పట్టణంలోని జయనగర్ కాలనీ అంగన్వాడీ సెంటర్&comma; జూటూరు కాలనిలోని అంగన్వాడీ సెంటర్&comma; చుక్కలూరులోని అంగన్వాడీ సెంటర్&comma; జెడ్పీ హై స్కూల్ తదితర చోట్ల ఆహారాన్ని తనిఖీ…

Read more

కాసేపట్లో సీఎం చంద్రబాబు అధ్యక్షతన కలెక్టర్ల సదస్సు

<p>కాసేపట్లో సిఎం చంద్రబాబు అధ్యక్షతన కలెక్టర్ల తో కాన్ఫరెన్స్‌ జరగనుంది&period; కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఆరు నెలల పాలనలో చేపట్టిన అభివృద్ధి&comma; సంక్షేమ కార్యక్రమాలు&comma; స్వర్ణాంధ్ర విజన్‌-2047 డాక్యుమెంట్‌&comma; నూతనంగా తీసుకొచ్చిన పాలసీలతో పలు అంశాలపై అధికారులతో సిఎం దిశా నిర్దేశం…

Read more

ఎన్ని ఇబ్బందులొచ్చినా ప్రజావాణి కొనసాగిస్తాం..

<p>ఎన్ని ఇబ్బందులొచ్చినా ప్రజావాణి కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో కొనసాగిస్తామన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క&period; ప్రజాభవన్‌లో ప్రజావాణి లబ్దిదారులతో ముఖాముఖి నిర్వహించారు&period; ప్రజావాణిలో ఇచ్చిన దరఖాస్తులు పరిష్కారం అవుతున్నాయని&comma; ప్రతి పౌరుడికి నమ్మకం కలిగేలా ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తామని తెలిపారు&period; ప్రజలకు…

Read more

అక్రమంగా చేపల వేట… కోస్టు గార్డు అదుపులో బంగ్లాదేశ్ మత్స్యకారులు

<p>భారత సముద్ర తీర జలాల్లో అక్రమంగా చేపలు పడుతున్న 78 మంది మత్స్యకారులను ఇండియన్‌ కోస్ట్‌ గార్డ్‌ అరెస్టు చేసింది&period; వాళ్లు చేపలు పట్టేందుకు ఉపయోగిస్తున్న రెండు ట్రాలర్లను స్వాధీనం చేసుకుంది&period; భారత తీరంలో బంగ్లాదేశ్‌ మత్స్యకారులు అక్రమ కార్యకలాపాలకు పాల్పడుతున్నట్టుగా…

Read more

రేపు ఏపీ లో స్వర్ణాంధ్ర విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరణ

<p>రేపు ఏపీ లో సీఎం చంద్రబాబు స్వర్ణాంధ్ర విజన్ డాక్యుమెంట్ ను ఆవిష్కరించనున్నారు&period; వికసిత్ భారత్ 2047లో భాగంగా అభివద్ధి చెందిన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ను తీర్చిదిద్దాలనే లక్ష్యంతో రూపొందించిన స్వర్ణాంధ్ర &commat; 2047 విజన్ డాక్యుమెంట్ ను ప్రభుత్వం రూపొందించింది&period;…

Read more

మోహన్ బాబు, విష్ణు, మనోజ్ కు నోటీసులు

<p>రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు మంచు కుటుంబ వివాదం తీవ్ర చర్చనీయాంశంగా మారింది&period; మోహన్&ZeroWidthSpace;బాబు&comma; మనోజ్&ZeroWidthSpace; మధ్య జరుగుతున్న వివాదం మరింత ముదిరింది&period; పరస్పర ఫిర్యాదులతో రచ్చకెక్కిన à°ˆ వ్యవహారం ఘర్షణలతో ఉద్రిక్తతలకు దారితీసింది&period; ఈనేపథ్యంలో మోహన్&ZeroWidthSpace;బాబుతో పాటు తన కుమారులైన…

Read more

సైబరాబాద్ పరిధిలో మూడు కోట్ల మొబైల్ ఫోన్ల రికవరీ..

<p>సైబరాబాద్ పరిధిలో 3 కోట్ల 30 లక్షల విలువ చేసే 11 వందల మొబైల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు&period; 2023 ఏప్రిల్ 20à°¨ కేంద్ర ప్రభుత్వం CEIR ప్రవేశపెట్టిందని డీసీపీ నర్సింహా తెలిపారు&period; అయితే దీనికి ఎక్కువగా మొబైల్స్ చోరీకి…

Read more

ఏపీలో రాజ్యసభ స్థానాలకు ముగిసిన నామినేషన్లు..

<p>ఆంధ్రప్రదేశ్ లో రాజ్యసభ ఎన్నికలకు తుది గడువు నేటితో ముగియనున్న నేపథ్యంలో మూడు స్థానాలకు ముగ్గురు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు&period; తెలుగుదేశం పార్టీ నుంచి బీద మస్తాన్ రావు&comma; సానా సతీశ్‌లు వెలగపూడిలోని సచివాలయంలో నామినేషన్ దాఖలు చేశారు&period; à°ˆ…

Read more

సదాశివపేట శ్రీచైతన్య స్కూల్‏కు నోటీసులు…

<p>సదాశివపేట లో అనుమతులు లేకుండా నడుపుతున్న శ్రీ చైతన్య స్కూల్ à°•à°¿ షోకాజ్ నోటీసులు జారీ చేశారు&period; శ్రీ చైతన్య స్కూల్ పై వరుస కథనాలు ప్రసారం చేయడంతో అధికారులు రియాక్టయ్యారు&period; ఇంతకు ముందే ఒకసారి షోకాజ్ నోటీసులు జారీ చేశారు&period;…

Read more

మోహన్‎బాబు ఇంటి వద్ద హై టెన్షన్

<p>మంచు కుటుంబంలో గొడవల ఎపిసోడ్లో కీలక పరిణామం చోటుచేసుకుంది&period; జల్లిపల్లిలోని ప్రముఖ సినీనటుడు మోహన్ బాబు ఫామ్ హౌస్ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది&period; మంచు మనోజ్ బౌన్సనర్లు మరో వైపు విష్ణు బౌన్సర్లు మధ్య గొడవ జరిగింది&period; మనోజ్‌ను విష్ణు బౌన్సర్లు…

Read more