గన్నవరం మండలం(Gannavaram) కేసరపల్లి వేదికగా టీడీపీ అధినేత చంద్రబాబు(Nara Chandrababu Naidu)పాటు పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాల్గొనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ఆహ్వానం మేరకు ప్రమాణ స్వీకార వేడుకకు చిరంజీవి హాజరవుతున్నారు. ఈరోజు సాయంత్రం ఐదు గంటలకు గన్నవరం చేరుకుంటారు. మెగాస్టార్ చిరంజీవి ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార సభాస్థలి వద్ద భారీగా ట్రాఫిక్ కాంక్షలు ఉన్నాయి. ఇప్పటికే ప్రధాన మోడీ కాన్వాయిడ్ ట్రైలర్ నిర్వహించారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
- విశాఖ జిల్లా మాడుగులలోగ్యాస్ కష్టాలు!విశాఖ జిల్లా మాడుగులలో వంట గ్యాస్ కష్టాలు వర్ణనాతీతంగా మారాయి. డిజిటల్ భారత్ పేరుతో బుకింగ్ ప్రక్రియను సులభతరం చేశామని ప్రభుత్వం చెబుతున్నా, క్షేత్రస్థాయిలో మాత్రం వినియోగదారులకు గ్యాస్ సరఫరా కావడంలేదు. మాడుగులలో గ్యాస్ బుక్ చేసిన వెంటనే వినియోగదారుల మొబైల్…
- నంద్యాల జిల్లా రుద్రవరంలో చమురు నిక్షేపాల అన్వేషణ.నంద్యాల జిల్లా రుద్రవరం మండలంలో పెట్రోల్, డీజల్ నిక్షేపాల అన్వేషణ కలకలం రేపుతోంది. మండలంలోని పలు గ్రామాల్లో చమురు నిల్వలను గుర్తించేందుకు భారీ స్థాయిలో బోరు తవ్వకాలు ప్రారంభమయ్యాయి. శాటిలైట్ ద్వారా గుర్తించిన పాయింట్ల ఆధారంగా సుమారు 50 బోరు బావుల…
- రాజాంలో ఘోర కలకలం.. తల్లినే చంపిన కొడుకు..ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా రాజాం పట్టణంలో కన్నప్రేమను కాలరాసిన అత్యంత అమానవీయ ఘటన వెలుగులోకి వచ్చింది. “ఆకలేస్తుంది అమ్మ… అన్నం పెట్టు” అంటూ నమ్మించి పిలిపించి, కన్నతల్లినే ఘోరంగా హతమార్చాడు ఓ కసాయి కొడుకు. మే 4వ తేదీన ముంజేటి స్పందన…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.





Total views : 78754