గన్నవరం మండలం(Gannavaram) కేసరపల్లి వేదికగా టీడీపీ అధినేత చంద్రబాబు(Nara Chandrababu Naidu)పాటు పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాల్గొనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ఆహ్వానం మేరకు ప్రమాణ స్వీకార వేడుకకు చిరంజీవి హాజరవుతున్నారు. ఈరోజు సాయంత్రం ఐదు గంటలకు గన్నవరం …
Nara Chandrababu Naidu
-
-
నేడు నుంచి ఐదు రోజుల పాటు చంద్రబాబు(Chandrababu) పలు జిల్లాల్లో పర్యటన.. టీడీపీ జాతీయ అధినేత నారా చంద్రబాబు నాయుడు(Nara Chandrababu Naidu) చేపట్టిన ప్రజాగళం పర్యటనలకు రెండో విడత షెడ్యూల్ ఖరారైంది. నేడు నుంచి ఐదు రోజుల …
- Andhra PradeshDevotionalEast GodavariLatest NewsMain NewsPoliticalPolitics
శత చండీ యాగం నిర్వహించిన తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్…
ఆంధ్రప్రదేశ్ లో మళ్లీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలని ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు కావాలని గన్నవరం తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ యార్లగడ్డ వెంకట్రావు నాలుగు రోజుల పాటు గన్నవరంలో శత చండీ యాగం నిర్వహిస్తున్నారు. ఈనెల 7 …
-
టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన మంగళగిరి టిడిపి కార్యాలయంలో జయహో బీసీ సభను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర నలుమూలల నుంచి పలువురు టిడిపి బీసీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. గడిచిన …
- Andhra PradeshLatest NewsMain NewsPoliticalPoliticsPrakasam
ఎన్నికల శంఖారావ సభ ఏర్పాట్లపై సమీక్ష సమావేశం…
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఈనెల 5న కనిగిరి నియోజకవర్గంలో నిర్వహించే 2024 ఎన్నికల సమర శంఖారావానికి వేలాది సంఖ్యలో పాల్గొనాలని టిడిపి మాజీ మంత్రివర్యులు ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. నేడు దర్శి …
- Andhra PradeshDevotionalKrishanaLatest NewsMain News
చంద్రబాబు నివాసంలో చండీయాగం, సుదర్శన నారసింహ హోమం…
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఉండవల్లి నివాసంలో నేడు చండీయాగం, సుదర్శన నారసింహ హోమం నిర్వహించారు. నేటి నుంచి మూడు రోజుల పాటు జరిగే శతచండీ పారాయణ ఏకోత్తర వృద్ది మహాచండీ యాగం, సుదర్శన …
-
గుంటూరు తూర్పు నియోజకవర్గ ఇన్చార్జ్ మహమ్మద్ నజీర్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిన్న విజయనగరం జిల్లాలో జరిగినటువంటి విజయోత్సవ సభ ఐదు కోట్ల ఆంధ్ర రాష్ట్ర ప్రజల ఆశలకు ఒక నవశకంగా …
-
మిచాంగ్ తుఫాన్ వలన జరిగిన నష్టాన్ని గురించి తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు మీడియా సమావేశంలో మాట్లాడారు. మిచాంగ్ తుఫాన్ తో కనీవినీ ఎరుగని నష్టం జరిగిందని, ప్రభుత్వ వైఫల్యం వల్ల 15 జిల్లాల్లో 22 లక్షల …
-
మిచాంగ్ తుపానుతో నష్టపోయిన ప్రజలను ఆదుకోవాలని కోరుతూ టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు ప్రధానమంత్రి నరేంద్రమోదీకి లేఖ రాశారు. తుపాను కారణంగా రాష్ట్రంలో 22 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయని, ప్రాణ ఆస్తినష్టం సంభవించిందని ఆవేదన వ్యక్తం చేశారు. …