షుగర్ ఫ్యాక్టరీ మూతకు బీజేపీయే కారణమని కాంగ్రెస్ పార్టీ(Congress Party) ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి(MLC Jeevan Reddy) మండిపడ్డారు. ప్రధాని నరేంద్ర మోదీ(Narendra Modi) వేషం ఇప్పటికి రెండుసార్లు చూశామని విమర్శించారు. జగిత్యాల సభలో ఆయన అన్నీ అబద్దాలే …
narendra modi
-
-
చిలకలూరిపేట నియోజకవర్గం, బొప్పూడిలో నిర్వహించిన తెలుగుదేశం, బిజెపి, జనసేన పార్టీల ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రజాగళానికి రాష్ట్రం నలుమూలల నుంచి అంచనాలకు మించి జన సంద్రోహం విచ్చేసారని మాజీమంత్రి, తెదేపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు ప్రత్తిపాటి పుల్లారావు పేర్కొన్నారు. ఈ సందర్భంగా …
-
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితక్క అరెస్ట్ కు వ్యతిరేకంగా రాజీవ్ రహదారిని నిర్బంధించిన BRS పార్టీ నాయకులు, కార్యకర్తలు. నరేంద్ర మోడీ (Narendra Modi) దిష్టిబొమ్మ దహనం. మంచిర్యాల జిల్లా రామకృష్ణాపుర్ క్యాతన్ పల్లి మున్సిపాలిటీ లోని జాతీయ రహదారిపై …
- West GodavariAndhra PradeshLatest NewsMain NewsPolitical
భారీ బైక్ ర్యాలీ నిర్వహించిన కొత్తపల్లి సుబ్బారాయుడు
నరసాపురం జనసేన అభ్యర్థిగా అధిష్టానం ఎవరిని ఖరారు చేయలేదని జనసేన నేత మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు (kothapally subbarayudu) అన్నారు. పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో ఆయన అభిమానులతో భారీ బైక్ ర్యాలీ నిర్వహించిన ఆయన నివాసంలో మీడియాతో …
-
లోక్సభ ఎన్నికలు(Lok Sabha elections): లోక్సభ ఎన్నికలు నేపథ్యంలో… తెలంగాణ(Telangana)లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(Narendra Modi) ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. రాష్ట్రంలో వరుసగా శుక్ర, శని, సోమవారాల్లో వివిధ చోట్ల బహిరంగసభలు, రోడ్షోల్లో పాల్గొంటారు. గత అసెంబ్లీ ఎన్నికల …
-
అలంపూర్ శ్రీ జోగులాంబ, బాల బ్రహ్మేశ్వర ఆలయాలను చేరుకొని ప్రత్యేక పూజలు నిర్వహించిన నాగర్ కర్నూల్ బిజెపి ఎంపీ అభ్యర్థి పి భరత్ ప్రసాద్, బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, నాగర్ కర్నూల్ ఎంపీ రాములు పాల్గొన్నారు. …
-
ఈ నెల 15, 16, 18 తేదీల్లో ప్రధాని మోదీ తెలంగాణ పర్యటన.. తెలంగాణ(Telangana)లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ(Narendra Modi) ఎన్నికల ప్రచారం(Election campaign) షెడ్యూల్ ఖరారైంది. ఇప్పటికే ఒక దఫా తెలంగాణలో పర్యటించిన ప్రధాని.. ఈ …
-
మార్చి 14వ తేదీ ఢిల్లీలో రామ్ లీలా మైదానంలో జరిగే కిసాన్ మోర్చా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని రాష్ట్ర రైతు సంఘం ఉపాధ్యక్షుడు రామానాయుడు పిలుపునిచ్చారు. అదే విధంగా రైతు సంఘాల పోరాటానికి, ప్రజాసంఘాలు మద్దతు తెలుపుతున్నట్టు తెలిపారు. …
-
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు (Central Government Employees): కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. డీఏను 4 శాతం పెంచుతూ కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఉద్యోగులు, పెన్షనర్లకు 4 శాతం డీఏను పెంచుతూ నరేంద్ర మోదీ ప్రభుత్వం నిర్ణయం …
-
భారత్లో తొలిసారిగా నీటి అడుగున మెట్రో రైలు పరుగులు పెట్టింది. పశ్చిమబెంగాల్ రాజధాని కోల్కతా లో నిర్మించిన తొలి అండర్ వాటర్ మెట్రో టన్నెల్ మార్గాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. అనంతరం విద్యార్థులతో కలిసి అందులో ప్రయాణించారు. …