Wednesday, July 22, 2026
News Navigation
Wednesday, July 22, 2026
News Navigation

Breaking

Wednesday, July 22, 2026
Home Telangana జోగులాంబ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన బిజెపి ఎంపీ..

జోగులాంబ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన బిజెపి ఎంపీ..

by Rama
Jogulamba

అలంపూర్ శ్రీ జోగులాంబ, బాల బ్రహ్మేశ్వర ఆలయాలను చేరుకొని ప్రత్యేక పూజలు నిర్వహించిన నాగర్ కర్నూల్ బిజెపి ఎంపీ అభ్యర్థి పి భరత్ ప్రసాద్, బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, నాగర్ కర్నూల్ ఎంపీ రాములు పాల్గొన్నారు. ఆలయాలకు చేరుకున్న డీకే అరుణ బిజెపి నాయకులకు ఆలయ అర్చకులు స్వాగతం పలికి బాల బ్రహ్మేశ్వర, శ్రీ జోగులాంబ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా బిజెపి జాతీయ ఉపాధ్యక్షులు డీకే అరుణ మాట్లాడుతూ… ప్రపంచ స్థాయిలో భారతదేశాన్ని అత్యున్నత స్థానంలో నిలవడానికి భారత ప్రధాని నరేంద్ర మోడీ కృషి చేస్తున్నాడని మరోసారి ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీని ప్రజల ఆశీర్వాదం పొందుతున్నారని నాగర్ కర్నూల్ బిజెపి అభ్యర్థిగా పి భరత్ ప్రసాద్ ను గెలిపించాలని శ్రీ జోగులాంబ అమ్మవారిని ఆశీస్సులు తీసుకొని జరిగిందని తెలిపారు.

Follow us on :FacebookInstagramYouTube & Google News

ఇది చదవండి: Saidi Reddy: మాజీ ఎమ్మెల్యే టెలికాన్ఫరెన్స్‌ వాయిస్‌ రికార్డ్‌ వైరల్‌…


నీట్‌ నిరసన సెగ హైదరాబాద్‌ కు తగిలింది.
నీట్‌ నిరసన సెగ హైదరాబాద్‌ కు తగిలింది. నాంపల్లి పరిసర ప్రాంతాలు బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీల …
సి.వి.రావును కలిసిన సినీ నిర్మాత, కాంగ్రెస్‌ నేత బండ్ల గణేష్.
ప్రముఖ సినీ నిర్మాత, తెలంగాణ కాంగ్రెస్ నాయకుడు బండ్ల గణేష్ ఈరోజు ఇమేజ్ హాస్పిటళ్లు, సీవీఆర్ …
వికారాబాద్‌ జిల్లాలో ఆశ్రమం మాటున గంజాయి సాగు.
వికారాబాద్ జిల్లాలో ఆశ్రమం మాటున జరుగుతున్న గంజాయి సాగు కలకలం రేపింది. ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించాల్సిన …
Advertisements

You may also like

Our Visitor

042284
Total views : 223760

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: