political

మహాలక్ష్మి పథకం పట్ల మహిళల హర్షం..

<p>సంగారెడ్డి జిల్లా కలెక్టర్ శరత్ జిల్లా మెడికల్ కాలేజ్ ఆవరణలో జెండా ఊపి మహాలక్ష్మి బస్సులను ప్రారంభించారు&period; మహిళలందరికీ ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన మహాలక్ష్మి పథకం మహిళాలోకానికి వరంగా మారింది&period; కాలేజీలకు వెళ్లే…

Read more

రైతుబంధు పై హరీష్ రావు డిమాండ్

<p>ప్రభుత్వంపై హరీశ్ రావు ప్రశ్నలు సంధించారు&period; డిసెంబర్ 9à°¨ రైతుబంధు డబ్బులు జమ చేస్తామని హామీ ఇచ్చారు&period; ఇవాళ 9à°µ తేదీ రైతుబంధుపై ఏదైనా ప్రకటన చేస్తారనుకుంటే ఎలాంటి ప్రకటన చేయలేదన్నారు&period; ఎకరానికి ఏడాదికి 15 వేలు ఇస్తామన్నారు&period; à°ˆ లెక్కన…

Read more

ఉచిత బస్సు ప్రయాణాన్ని ప్రారంభించిన భీమ్ భారత్..

<p>రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అధినేత్రి శ్రీమతి సోనియా గాంధీ జన్మదిన్నాని పురస్కరించుకొని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు తెలంగాణ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని ప్రారంభించడం జరిగింది&period; à°ˆ నేపథ్యంలో చేవెళ్లలోని బస్టాండ్లో చేవెళ్ల కాంగ్రెస్ పార్టీ…

Read more

కాంగ్రెస్‌, మజ్లిస్‌ పార్టీల మధ్య ఒప్పందం ఉందన్న కిషన్‌రెడ్డి

<p>కాంగ్రెస్‌&comma; మజ్లిస్‌ పార్టీల మధ్య లోపాయికారి ఒప్పందం ఉందంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు&comma; కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఆరోపించారు&period; దానిలో భాగంగానే ప్రొటెం స్పీకర్‌à°—à°¾ అక్బరుద్దీన్‌ ఒవైసీని చేశారన్నారు&period; సీనియర్‌ ఎమ్మెల్యేలను కాదని ఏ ప్రాతిపదికన ప్రొటెం స్పీకర్‌à°—à°¾ అక్బరుద్దీన్‌ను చేశారని…

Read more

ఏడుగురు ప్రభుత్వ సలహాదారుల తొలగింపు

<p>తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఎన్నో మార్పులు చోటుచేసుకుంటున్నాయి&period; కేసీఆర్ హయాంలో ప్రభుత్వ సలహాదారులుగా ఉన్న వారిని రేవంత్ ప్రభుత్వం తొలగించింది&period; ఏడుగురు ప్రభుత్వ సలహాదారులను తొలగిస్తూ చీఫ్ సెక్రెటరీ ఉత్తర్వులు జారీ చేశారు&period; వీరిలో సోమేశ్ కుమార్&comma; శోభ&comma;…

Read more

విద్యా సంస్థలకు ఎదురుగా వైన్ షాప్..

<p>నిబంధనలకు విరుద్ధంగా విద్యా సంస్థల ఎదురుగా ఎర్పాటు చేసిన మద్యం దుకాణంను ఎత్తివేయాలని కాలేజీ ప్రిన్సిపాల్ మరియు విధ్యార్థులు&comma; స్థానికులు ఆందోళన చేపట్టారు&period; శేరిలింగంపల్లి నియోజకవర్గం లింగంపల్లి గ్రామంలో ప్రైవేటు డిగ్రీ కళాశాల ఎదురుగా మద్యం దుకాణాన్ని నుతనంగా ఏర్పాటు చేశారు&period;…

Read more

అదే మా ప్రభుత్వ ప్రధాన లక్ష్యం….

<p>శ్రీకాకుళం జిల్లా టెక్కలి మూల పేట పోర్టు పనులను పరిశీలించిన మత్స్యశాఖ మంత్రి సీదిరి అప్పలరాజు మంత్రి తో పాటు టెక్కలి నియోజకవర్గ ఇంచార్జ్ దువ్వాడ వాణి&comma; జిల్లా కలెక్టర్ లాఠకర్ పాల్గొన్నారు&period; à°ˆ సందర్బంగా సీదిరి అప్పలరాజు విలేకరులతో మాట్లాడుతూ…

Read more

చింతా మోహన్ మీడియా సమావేశం…

<p>తిరుపతిలో మాజీ కేంద్ర సహాయ మంత్రి చింతా మోహన్ మీడియా సమావేశం ఏర్పాటుచేసారు&period; ముఖ్యమంత్రి కొన్ని పత్రికలు&comma; ఛానళ్లనే చూడమని చెప్పడం దారుణమని&comma; ఆయన బాధ్యతాయుతంగా వ్యవహరించాలని చింతా మోహన్ అన్నారు&period; కేంద్రంలో పెట్రో కెమికల్ మంత్రి à°—à°¾ పనిచేశా&comma; భోపాల్…

Read more

ఇటీవల శ్రీశాంత్‌తో మైదానంలో గంభీర్ గొడవ

<p>టీమిండియా మాజీ ఆటగాళ్లు శ్రీశాంత్-గౌతం గంభీర్ ఇద్దరూ ఇటీవల వార్తల్లోకి ఎక్కారు&period; లెజండ్స్ లీగ్ క్రికెట్‌ 2023లో భాగంగా ఇటీవల సూరత్‌లోని లాలాభాయ్ కాంట్రాక్టర్ స్టేడియంలో ఇండియా కేపిటల్స్&comma; గుజరాత్ జెయింట్స్ మధ్య మ్యాచ్ జరిగింది&period; à°ˆ సందర్భంగా గంభీర్&comma; శ్రీశాంత్…

Read more

మోసపూరిత ఓట్లతో అధికారంలోకి రావాలనే ప్రయత్నం..

<p>ప్రజా ఓటుతో కాకుండా మోసపూరితమైన ఓటుతో వైకాపా మళ్ళీ అధికారంలోకి రావాలని చూస్తుందని ప్రకాశం జిల్లా మార్కాపురం మాజీ ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి ఆరోపించారు&period; స్థానిక ప్రెస్ క్లబ్ లో ఆయన విలేకర్ల సమావేశం నిర్వహించారు&period; నియోజకవర్గాల్లో వేలకు వేలు తెదేపా…

Read more