Telangana News

ఫార్మా కంపెనీ డైరెక్టర్ నరేందర్ రెడ్డి ఇంట్లో ఐటీ సోదాలు..

<p>సంగారెడ్డి జిల్లా అమీన్ పూర్ మండలం పటేల్ గూడ లో à°“ ఇంట్లో ఐటీ దాడులు ఫార్మా కంపెనీ డైరెక్టర్ నరేందర్ రెడ్డి ఇళ్లు&comma; సిబ్బంది&comma; కార్యాలయాల్లో సోదాలు హైదరాబాద్ వ్యాప్తంగా ఏకకాలంలో 15 చోట్ల విస్తృత తనిఖీలు లింగంపల్లి&comma; రామచంద్రపురం…

Read more

తెలంగాణ ఎన్నికలపై మావోయిస్టుల లేఖ కలకలం..

<p>భారత కమ్యూనిస్టు పార్టీ &lpar;మావోయిస్టు&rpar; మధ్య రీజినల్ బ్యూరో అధికార ప్రతినిధి ప్రతాప్ లేఖ విడుదల…బూటకపు ప్రజాస్వామ్య అసెంబ్లీ ఎన్నికలను బహిష్కరించిన ప్రజలకు విప్లవాభివందనాలు మా పార్టీ&comma; భారత కమ్యూనిస్టు పార్టీ &lpar;మావోయిస్టు&rpar; కేంద్ర కమిటీ 5 రాష్ట్రాలలో జరుగుతున్న బూటకపు…

Read more

చాంద్రాయణగుట్టలో ఎంఐఎం పార్టీ బహిరంగ సభ..

<p>తెలంగాణ రాష్ట్రంలో జరగనునున్న ఎన్నికల నేపధ్యంలో జోరందుకున్న ప్రచారాలు&comma; బహిరంగ సభలు&period; &lpar;AIMIM&rpar;పార్టీ అధినేత హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ తన పార్టీ అభ్యర్థులతో కలిసి పాదయాత్రలలో&comma; బహిరంగ సభలలో తీరిక లేకుండా పాల్గొంటూ తమ పార్టీ అభ్యర్థుల గెలుపు కొరకు…

Read more

నేడు హైదరాబాద్ రానున్న ఎన్నికల అధికారుల బృందం..

<p>హైదరాబాద్ జిల్లాకు సాధారణ ఎన్నికల పరిశీలకులుగా 8 మంది ఐ&period;ఏ&period;ఎస్ అధికారులు హైదరాబాద్ జిల్లాలో ఎన్నికలను పరిశీలించడానికి భారత ఎన్నికల సంఘం 8 మంది ఐ&period;ఏ&period;ఎస్ అధికారులను సాధారణ పరిశీలకులుగా à°¨à°¿à°¯à°®à°¿à°‚చిందని à°œà°¿à°²à±à°²à°¾ ఎన్నికల అధికారి&comma; జిహెచ్ఎంసి కమిషనర్ రోనాల్డ్ రోస్ తెలిపారు&period;  వారి…

Read more

ఆశీర్వదించండి .. రాజేంద్రనగర్ లో నామినేషన్ వేసిన ప్రకాష్ గౌడ్

<p>ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ రాజేంద్రనగర్ నియోజకవర్గం ప్రజల ఆశీస్సులతో ఎన్నికల్లో భారీ మెజార్టీతో విజయం సాధిస్తానని ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ అన్నారు&period; రాజేంద్రనగర్ నియోజకవర్గం 51 à°µ డివిజన్ బిఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి ప్రకాష్ గౌడ్ హనుమాన్ దేవాలయంలో ప్రత్యేక పూజ…

Read more

బెల్లంపల్లి లో కాంగ్రెస్ బహిరంగ సభ..

<p>మంచిర్యాల జిల్లాకు పిసిసి అధ్యక్షుడు సభలో పాల్గొననున్నారు…&excl;బెల్లంపల్లికి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి రానున్నారు&period; ఇందుకు సంబంధించి పాత బస్టాండ్ ఏరియాలోని సింగరేణి తిలక్ స్టేడియంలో కాంగ్రెస్ పార్టీ సభా ఏర్పాట్లు పూర్తి చేసారు నియోజకవర్గం నుండి జనాన్ని సభకు తరలించానున్నారు ట్రాఫిక్…

Read more

తెలంగాణలో నామినేషన్ల దాఖలుకు నేడే చివరి రోజు..

<p>నామినేషన్ల దాఖలుకు నేడు శుక్రవారం చివరి రోజు కావడంతో ప్రధాన పార్టీల అభ్యర్థు వ్యర్థి&comma;లకు సంబంధించి మరో సెట్ నామినేషన్లు&comma; స్వంతంత్ర అభ్యర్థులు నామినేషన్లు వేసే అవకాశం ఉంది&period; శనివారం నుంచి నామినేషన్ల ఉపసంహరణ&comma; పరిశీలనలో తిరస్కరణ ఆతర్వాత ఎన్నికల బరిలో…

Read more

రాష్ట్రంలో కేసీఆర్ నియంత పాలన- జనక ప్రసాద్

<p>మంచిర్యాల జిల్లా మందమర్రి ప్రైవేటీకరణను ప్రోత్సహించింది బిఆర్ఎస్ ప్రభుత్వమని పార్లమెంటులో 13 మంది ఎంపీలు సంతకం చేయగా ప్రైవేటీకరణ చేయడం జరిగిందని దానిలో బాల్క సుమన్ కూడా à°’à°• ఎంపీ అని ఈరోజు ప్రైవేటీకరణ ఆపామని వాక్యానించడం పలు ఆశ్చర్యానికి గురి…

Read more

ఎన్నికల వేళ పార్టీలు మారుతున్న కార్యకర్తలు..

<p>మంచిర్యాల జిల్లా చెన్నూర్ లో పొద్దున à°“ పార్టీ కండువా కప్పుకొని&comma; ఇచ్చిన కమిట్మెంట్ సరిపోక కొద్ది à°—à°‚à°Ÿà°² వ్యవధిలోనే మరో పార్టీ కండువా కప్పుకొని à°† గట్టునుంటావా&comma;à°ˆ గట్టునుంటావా అన్న చందంగా తయారయ్యారు ఇక్కడి ఓటర్లు… తాజాగా చెన్నూర్ పట్టణానికి…

Read more

కాంగ్రెస్, భాజపాపై సంచలన కామెంట్స్ చేసిన ఎమ్మెల్సీ కవిత..

<p>కాంగ్రెస్ అహంకారాన్ని ఓడిద్దామని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గారు పిలుపునిచ్చారు&period; పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డితో పాటు à°† పార్టీ ఇతర నాయకులు విపరీతమైన అహాన్ని ప్రదర్శిస్తున్నారని ధ్వజమెత్తారు&period; బీఆర్ఎస్ అంటే ఆత్మీయత… కాంగ్రెస్ అంటే అహంకారమని అన్నారు&period; కాంగ్రెస్…

Read more