Telugu News

రెండో రోజు కొనసాగుతున్న కేంద్ర ఎన్నికల సంఘం సమీక్ష.

<p>విజయవాడ&comma; ఏపీలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల నిర్వహణ పై రెండో రోజు కేంద్ర ఎన్నికల సంఘం సమీక్ష&period; నిన్న గుర్తింపు పొందిన పార్టీల నుండి వినతుల స్వీకరణ చేపట్టిన సీఈసీ రాజీవ్ కుమార్&period; విడతలవారీగా కలెక్టర్లు&comma; ఎస్పీలు &comma; ఉన్నతాధికారులతో సమావేశం…

Read more

ఊపిరి ఉన్నంతవరకు జనసేనతోనే…

<p>ప్రభుత్వం అందించే సంక్షేమ కార్యక్రమాలు అట్టడుగు వర్గాలకు అందించాలనే తపన కలిగిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆశయాలకు ఆకర్షితులై పార్టీలో చేరామని కదిరి బ్లూమున్ విద్యాసంస్థల అధినేత శివశంకర్ తెలిపారు&period; జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో మంగళవారం పార్టీ…

Read more

తమిళనాడును ముంచెత్తుతున్న భారీ వర్షాలు …

<p>తమిళనాడు రాష్ట్రాన్ని మరోసారి భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి&period; రాష్ట్రవ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది&period; తూత్తుకుడి&comma; కడలూరు&comma; కోయంబత్తూరు&comma; తంజావూరు&comma; కాంచీపురం&comma; దిండిగల్&comma; విల్లుపురం&comma; మైలాడుతురై&comma; నాగపట్నం&comma; వెల్లూరు&comma; రాణిపేట్&comma; తిరువణ్ణామలై&comma; తిరువారూర్&comma; కళ్లకురిచ్చి&comma; చెంగల్‌పట్టు&comma; కన్యాకుమారి సహా 18 జిల్లాల్లో…

Read more

బస్సు ప్రమాదంలో 20 మంది విద్యార్థులకు గాయాలు

<p>కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో స్కూల్ బస్ ను లారీ ఢీ కొట్టడంతో విద్యార్థులకు గాయాలయ్యాయి&period; రెబ్బన మండలం ఇంద్రానగర్ జాతీయ రహదారిపై స్కూల్ బస్ ను లారీ ఢీ కొట్టింది&period; à°“ ప్రైవేట్ స్కూల్ బస్సును లారీ ఢీ కొనడంతో…

Read more

చిల్డ్రన్స్ ట్రాఫిక్ అవేర్నెస్ పార్క్ పేరు మార్చిన ప్రభుత్వం..

<p>కరీంనగర్ రవాణా శాఖ కార్యాలయంలో ఉన్న చిల్డ్రన్స్ ట్రాఫిక్ అవేర్నెస్ పార్క్ పేరును ప్రభుత్వం మార్చేసింది&period; à°ˆ మేరకు మంగళవారం ఉత్తర్వులను జారీ చేసింది&period; à°—à°¤ ప్రభుత్వం 2019 లో చిల్డ్రన్స్ పార్క్ à°•à°¿ కృష్ణమనేని వెంకట్రామారావు ట్రాఫిక్ అవేర్నెస్ పార్క్…

Read more

నిడుబ్రోలులో పర్యటించిన మిజోరాం రాష్ట్ర గవర్నర్..

<p>గుంటూరు జిల్లా పొన్నూరు పట్టణంలోని నిడుబ్రోలులోని బంధువుల స్వగృహానికి మిజోరాం రాష్ట్ర గవర్నర్ à°¡à°¾&period;కంభంపాటి హరిబాబు&comma; దంపతులు కుటుంబ సమేతంగా మంగళవారం మధ్యాహ్నం 2 à°—à°‚à°Ÿà°² 30 నిమిషాల సమయంలో విచ్చేశారు&period; నిడుబ్రోలు చేరుకున్న మిజోరాం రాష్ట్ర గవర్నర్ à°¡à°¾&period;కంభంపాటి హరిబాబును…

Read more

పాఠశాలలో అంబరాన్నంటిన సంక్రాంతి సంబరాలు..

<p>ఐ పోలవరం మండలం మురమళ్ళ స్థానిక శ్రీ సాయి స్కూల్లో సంక్రాంతి సంబరాలు అత్యంత వైభవంగా నిర్వహించారు&period; స్కూల్ చైర్మన్ వాసురాజు దంపతులు కార్యక్రమాన్ని ప్రారంభించారు&period; à°ˆ సందర్భంగా కనుమరుగైపోతున్న సంక్రాంతి సాంప్రదాయాలు ఈతరం విద్యార్థిని విద్యార్థులకు కళ్ళకి కట్టినట్టుగా నిర్వహించారు&period;…

Read more

ఘనంగా సామూహిక సూర్య నమస్కారముల కార్యక్రమం

<p>శ్రీకాకుళం&comma; ఆరోగ్య ప్రదాత&comma; అరసవల్లి సూర్యనారాయణ స్వామి ఆలయంలోని ఇంద్ర పుష్కరిణి వద్ద సామూహిక సూర్యనమస్కారముల కార్యక్రమం ఘనంగా జరిగింది&period; వందలాది మంది జిల్లాలో ఉన్న యోగా విద్యార్ధులు à°ˆ కార్యక్రమానికి హాజరయ్యారు&period; కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ సూచనల మేరకు…

Read more

ముగిసిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం..

<p>అన్నమయ్య జిల్లా&comma; ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో రాయచోటి నియోజకవర్గంలో విజయవంతంగా ముగిసిన à°—à°¡à°ª గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం&period; నియోజకవర్గంలోని 98 సచివాలయ పరిధిలోని లక్ష గడపలకు వెళ్లిన ఎమ్మెల్యే&period; 186 రోజుల్లో పూర్తి&period; à°—à°¡à°ª గడపకు మన ప్రభుత్వం…

Read more

గంజాయి తరలిస్తూ పట్టుబడ్డ ముఠా అరెస్ట్..

<p>నల్గొండ జిల్లా&comma; నాగార్జున సాగర్ లో ఆదివారం అర్ధ రాత్రి 168 ప్యాకెట్ల గంజాయి పట్టివేత&period; ఖాళీ టమాటా ట్రైల మధ్య 330 కేజీ à°² గంజాయి ని మహారాష్ట్ర కు అక్రమంగా తరలిస్తున్న ముఠా ను నాగార్జున సాగర్&comma; ఎపీ…

Read more