బావిలోకి దూసుకెళ్లిన కారు

Car Accident9

Advertisements

&NewLine;<p>కడప జిల్లా&period;&period; పులివెందుల నియోజకవర్గ పరిధిలోని లింగాల మండలం ఇప్పట్ల గ్రామ సమీపంలోని అనాధాశ్రమం వద్ద రోడ్డు పక్కన ఉన్న నీటి బావిలోకి కారు దూసుకెళ్లింది&period; కారులో మహారాష్ట్రకు చెందిన అరటికాయల వ్యాపారస్తుడు ప్రకాష్ ఠాగూర్&comma; ఢిల్లీకి చెందిన సుశీల్ కేల్వాని లు ఉన్నట్లు సమాచారం&period;&period; అనంతపురం జిల్లా నార్పల నుంచి పులివెందులకు వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది&period; పోలీసులు కారు ను బావిలో నుంచి క్రైన్ ద్వారా బయటకు తీసేందుకు చర్యలు చేపట్టారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

దేశ రాజధాని ఢిల్లీలో మరో అగ్ని ప్రమాదం.

భారత ఘాటింగ్ కోచ్ జస్పాల్ రాణా కన్నుమూత.

పశ్చిమబెంగాల్: ఈవీఎంలు భద్రపరిచిన భవనంలో అగ్నిప్రమాదం..