ఫ్లైఓవర్ బ్రిడ్జి వద్దంటూ బైఠాయించిన గ్రామస్తులు..

Flyover Strike

Advertisements

&NewLine;<p>కేసానుపల్లి గ్రామంలో నిర్మించబోతున్న ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి వ్యతిరేకంగా అద్దంకి నార్కెట్పల్లి హైవే రహదారిని దిగ్బంధించి&comma; గ్రామస్తులు రోడ్డుపై బైఠాయించారు&period; భారీగా నిలిచిపోయిన ట్రాఫిక్ తమ గ్రామంలో రైల్వే గేటు వద్ద ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మాణం వద్దంటూ&comma; అండర్ పాస్ బ్రిడ్జి కావాలంటూ నినాదాలు చేసారు&period; గ్రామస్థులను ధర్నా చేయకుండా దౌర్జన్యంగా దాచేపల్లి పోలీసులు అడ్డున్నారు&period; రెండు గ్రామాల ప్రజలు మాకు న్యాయం చేయకుంటే ఆందోళన మరింత ఉధృతం చేస్తామన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

హైదరాబాద్: జీడిమెట్ల పరిధిలో బంగ్లాదేశీయుల అరెస్ట్.

స్టీల్ ప్లాంట్‌లో ప్రమాదంపై చర్యలకు ఉపక్రమించిన ప్రభుత్వం.

మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్రలో ఎమ్మెల్యే మధుసూదన్ పర్యటన.