Friday, July 10, 2026
News Navigation
Friday, July 10, 2026
News Navigation

Breaking

Friday, July 10, 2026
Home Telangana రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన తుమ్మల

రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన తుమ్మల

by Satya
Tummala Nageswara Rao..

వ్యవసాయ ఉపకారణాలపై రైతులకు ఇచ్చే రాయితీని పునరుద్దరిస్తామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. గతంలో రైతులకు ఇచ్చిన రాయితీలను నీటిని అందించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. హైటెక్స్ లో కిసాన్ 2024 పేరిట ఏర్పాటు చేసిన వ్యవసాయ రంగ ఉత్పత్తులు, పరికరాలు ప్రదర్శనను మంత్రి ప్రారంభించారు. వరి సాగులో వైవిధ్యంతో పాటు హార్టికల్చర్, పామ్ ఆయిల్ పంటలను ఎక్కువుగా ప్రోత్సహించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని అన్నారు.

Advertisements

You may also like

Our Visitor

039361
Total views : 196481

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: