ఎమ్మిగనూరులో విషాదం…

electrical shock

Advertisements

&NewLine;<p>కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో విషాదం చోటుచేసుకుంది&period; సున్నం బట్టి వీధిలో నూతనంగా నిర్మిస్తున్న ఓ ఇంటి పైకి వెళ్ళిన రోషన్ కు ప్రమాదవశాత్తు విద్యుత్ తీగలు తగిలి మృతి చెందాడు&period; మృతుడు వంట మాస్టర్ గా పని చేస్తూ జీవనం సాగిస్తూ ఉంటాడు&period; అయితే రోషన్ ఎక్కువగా మద్యం సేవిస్తూ ఉంటాడని ఇప్పుడు కూడా మద్యం మత్తులో ఇంటి పైకి వెళ్ళిన రోషన్ కాలు జారీ విద్యుత్ తీగలు మీద పడటంతో ఒక్కసారిగా విద్యుత్ షాక్ గురై మృతి చెందాడని స్థానికులు తెలిపారు&period; అయితే మృతుడు రోషన్ మెడ పై పెద్ద గాయం ఉండటంతో సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం.

ఏపీకి భారీ వర్షసూచన.. 9 జిల్లాలకు అలర్ట్.

మెగా డీఎస్సీపై జగన్‌కు లోకేశ్ స్ట్రాంగ్ కౌంటర్.