Saturday, July 11, 2026
News Navigation
Saturday, July 11, 2026
News Navigation

Breaking

Saturday, July 11, 2026
Home Latest News కలకలం రేపుతున్న యువకుడి హత్య..

కలకలం రేపుతున్న యువకుడి హత్య..

by Rama
Murder

చిత్తూరు జిల్లా, పలమనేరు వద్ద యువకుడి హత్య కలకలం రేపుతోంది. పలమనేరు సమీపంలోని గాంధీనగర్ దగ్గర పెద్దపంజాణి మండలం శివాడికి చెందిన శివశంకర్ కొడుకు వినయ్ హత్యకు గురైనట్లు పోలీసులు సోమవారం గుర్తించారు. మృతదేహాన్ని పరిశీలించిన పలమనేరు పోలీసులు, పంచనామా అనంతరం ప్రభుత్వాసుపత్రి లోని మార్చురీకి తరలించి కేసు దర్యాప్తు చేపట్టారు. వినయ్ ని ఎవరైన హత్య చేసి ఉంటారన్న కోణంలో పోలీసులు లోతుగా దర్యాప్తు చేపట్టినట్లు తెలుస్తోంది. పలమనేరు మండలంలోని గడ్డూరికి చెందిన ఓ మహిళ ఆమె ప్రియుడుతో కలిసి ఈ హత్య చేసినట్లు సమాచారం అధికారులు ఆ దిశగా దర్యాప్తును వేగవంతం చేశారు. సిఐ కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Follow us on : FacebookInstagram, YouTube & Google News

ఇది చదవండి: ఎయిడ్స్ నిర్మూలనపై అవగాహన సదస్సు…


సాయికృష్ణ కేసులో కీలక పరిణామం.
సాయికృష్ణ కేసులో సీఐ నాగరాజు కస్టడీకి సంబంధించి ఏపీ హైకోర్టు జారీ చేసిన ఆదేశాలను సిట్ …
అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే.
నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గంలోని వరికుంటపాడు మండలం పెద్దిరెడ్డిపల్లి గ్రామంలో నిర్వహించిన శ్రీ అంకాలమ్మ తల్లి …
ముంబైకి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌.
ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ నేడు మరోసారి ముంబైకి వెళ్లనున్నారు. కొంతకాలంగా రొటేటర్ కఫ్ …

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి


Advertisements

You may also like

Our Visitor

039522
Total views : 197939

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: