Friday, July 10, 2026
News Navigation
Friday, July 10, 2026
News Navigation

Breaking

Friday, July 10, 2026
Home Latest News కలకలం రేపుతున్న యువకుడి హత్య..

కలకలం రేపుతున్న యువకుడి హత్య..

by Rama
Murder

చిత్తూరు జిల్లా, పలమనేరు వద్ద యువకుడి హత్య కలకలం రేపుతోంది. పలమనేరు సమీపంలోని గాంధీనగర్ దగ్గర పెద్దపంజాణి మండలం శివాడికి చెందిన శివశంకర్ కొడుకు వినయ్ హత్యకు గురైనట్లు పోలీసులు సోమవారం గుర్తించారు. మృతదేహాన్ని పరిశీలించిన పలమనేరు పోలీసులు, పంచనామా అనంతరం ప్రభుత్వాసుపత్రి లోని మార్చురీకి తరలించి కేసు దర్యాప్తు చేపట్టారు. వినయ్ ని ఎవరైన హత్య చేసి ఉంటారన్న కోణంలో పోలీసులు లోతుగా దర్యాప్తు చేపట్టినట్లు తెలుస్తోంది. పలమనేరు మండలంలోని గడ్డూరికి చెందిన ఓ మహిళ ఆమె ప్రియుడుతో కలిసి ఈ హత్య చేసినట్లు సమాచారం అధికారులు ఆ దిశగా దర్యాప్తును వేగవంతం చేశారు. సిఐ కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Follow us on : FacebookInstagram, YouTube & Google News

ఇది చదవండి: ఎయిడ్స్ నిర్మూలనపై అవగాహన సదస్సు…


రేపు ముంబైకి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌.
ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ రేపు మరోసారి ముంబైకి వెళ్లనున్నారు. కొంతకాలంగా రొటేటర్ కఫ్ …
అమరావతిలో దేశంలోనే తొలి శాటిలైట్ ఆధారిత హెలిపోర్ట్.
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అభివృద్ధిలో మరో కీలక అడుగు పడుతోంది. ఇప్పటికే కేంద్ర కార్యాలయాలు, బ్యాంకులు, …
దక్షిణ కొరియాలో మంత్రి నారా లోకేష్ పర్యటన.
రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా ఏపీ ఐటీ, ఎలక్ట్రానిక్స్, విద్యాశాఖ మంత్రి విదేశీ పర్యటన కొనసాగుతోంది. …

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి


Advertisements

You may also like

Our Visitor

039390
Total views : 196621

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: