ఆసుపత్రి వద్ద విషాద వాతావరణం..

Student heart attack

Advertisements

&NewLine;<p>బాపట్ల ఏరియా ఆసుపత్రి వద్ద విషాద వాతావరణం నెలకొంది&period; పట్టణంలోని ఆచార్య రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంలో మూడవ సంవత్సరం అగ్రికల్చర్ బీఎస్సీ చదువుతున్న రిషిత అనే విద్యార్థిని గుండెపోటుతో చనిపోయారు&period; ఆమె స్వస్థలం విజయవాడ బాపట్ల ఏరియా ఆస్పత్రికి రిషిత మృతదేహాన్ని తరలించారు&period; హఠాత్తుగా గుండె పోటుకు గురై రిషిత మృతి చెందడంతో వసతి గృహ విద్యార్థినులు దిగ్భ్రాంతికి గురయ్యారు&period; వందల సంఖ్యలో ఆస్పత్రికి చేరుకుని శోక సంద్రమయ్యారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

హ్యారీ బ్రూక్ విధ్వంసం.. భారత్‌పై ఇంగ్లండ్ ఘన విజయం.

రైతులను ఇబ్బంది పెట్టొద్దు-మంత్రి జూపల్లి.

బీబీనగర్ ఎయిమ్స్ ఆసుపత్రిని సందర్శించిన కేంద్రమంత్రి జేపీ నడ్డా.