ఉద్యోగాలు ఇస్తానని మోసం.. వ్యక్తిపై కేసు నమోదు..

fraud on jobs

Advertisements

&NewLine;<p>విజయవాడ నగరపాలక సంస్థలో ఉద్యోగాలు ఇప్పిస్తానని మోసం చేసిన పవన్ కుమార్ అనే వ్యక్తిపై సోమవారం అజిత్ సింగ్ నగర్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది&period; పవన్ ఉద్యోగాలు ఇప్పిస్తామని రూ&period; 3&period; 3 లక్షలు తీసుకున్నాడని పాత రాజీవ్ నగర్ వడ్డెర కాలనీ నివాసి అయిన ఉపేంద్ర పోలీసులకు ఫిర్యాదు చేశాడు&period; ఉపేంద్ర ఇచ్చిన ఫిర్యాదు మేరకు పవన్ పై నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించామని అజిత్ సింగ్ నగర్ పోలీసులు తెలిపారు…<&sol;p>&NewLine;

Advertisements

Related posts

భారత్‌కు అత్యాధునిక రక్షణ కవచం…చైనా, పాక్‌కు షాక్..

పుట్టిన రోజు సందర్భంగా మీడియాతో ప్రత్యేకంగా ముచ్చటించిన రా కింగ్ మనోజ్ మంచు …

గ్రాండ్‌గా జరిగిన “ఆర్ కే దీక్ష” సాంగ్స్, టీజర్ లాంచ్ ఈవెంట్ – జూన్ 12న మూవీ రిలీజ్ ..