ఉద్యోగాలు ఇస్తానని మోసం.. వ్యక్తిపై కేసు నమోదు..

fraud on jobs

Advertisements

&NewLine;<p>విజయవాడ నగరపాలక సంస్థలో ఉద్యోగాలు ఇప్పిస్తానని మోసం చేసిన పవన్ కుమార్ అనే వ్యక్తిపై సోమవారం అజిత్ సింగ్ నగర్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది&period; పవన్ ఉద్యోగాలు ఇప్పిస్తామని రూ&period; 3&period; 3 లక్షలు తీసుకున్నాడని పాత రాజీవ్ నగర్ వడ్డెర కాలనీ నివాసి అయిన ఉపేంద్ర పోలీసులకు ఫిర్యాదు చేశాడు&period; ఉపేంద్ర ఇచ్చిన ఫిర్యాదు మేరకు పవన్ పై నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించామని అజిత్ సింగ్ నగర్ పోలీసులు తెలిపారు…<&sol;p>&NewLine;

Advertisements

Related posts

మంత్రి జూపల్లి కృష్ణారావు ఇంటి ముందు ధర్నా .

ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య పొదుపు చర్యలు..

ఇమ్రాన్ ఖాన్ పదవీచ్యుతి వెనుక అమెరికా హస్తం ఉందా..?