క్రికెట్ బెట్టింగ్‌లో అప్పులపాలై సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ఆత్మహత్య

cricket betting

Advertisements

&NewLine;<p>క్రికెట్ బెట్టింగ్‌లో అప్పులపాలై సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ఆత్మహత్య పల్నాడు జిల్లా సాతులూరు రైలు పట్టాలపై తనువు చాలించిన యువకుడు&period;క్రికెట్ బెట్టింగ్‌లో 40 లక్షలు నష్టపోయిన వైనం&period;మృతుడు రొంపిచర్ల మండలానికి చెందిన గంగిరెడ్డి &lpar;34&rpar;గా పోలీసుల గుర్తింపు&period;మృతుడికి ఇటీవలే వివాహం కాగా ఐదు నెలల పసిపాప ఉంది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

చిలకా ప్రొడక్ష‌న్స్ థ్రిల్ల‌ర్ ‘మరీచిక’ 29న వరల్డ్ వైడ్‌గా మూవీ గ్రాండ్ రిలీజ్‌..

తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్

విశాఖ జిల్లా మాడుగులలోగ్యాస్ కష్టాలు!