చెరువు సమీపంలో మహిళ మృతి..

Advertisements

&NewLine;<p>పల్నాడు జిల్లా నరసరావుపేట మండలం రావిపాడు గ్రామ పంచాయతీ పరిధిలో వల్లపు చెరువు సమీపంలో అనుమానాస్పద మహిళ మృతదేహం&period; మృతిరాలి వయస్సు సుమారు 60సంవత్సరాలు ఉంటాయని పోలీసులు తెలిపారు&period; ఘటన స్థలానికి చేరుకొని విచారణ చేపట్టిన నరసరావుపేట రూరల్ పోలీసులు మృతదేహాన్ని నరసరావుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన పోలీసులు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ప్రజా రవాణా. మౌలిక సదుపాయాల కల్పనకు పెద్దపీట.

అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో కూటమి రెండేళ్ల విజయోత్సవ వేడుకలు.

అల్ అక్బర్ ఫాస్ట్ ఫుడ్ అండ్ గోడౌన్’పై ఆకస్మిక తనిఖీలు.