‘ఛల్ దేఖ్ లేంగే’ అంటూ కేటీఆర్ స్టెప్పులు… ఎన్నికల వేళ కార్యకర్తలలో కొత్త జోష్

Advertisements

&NewLine;<p>ఎన్నికల్లో గెలుపోటములు సహజమని&comma; ఓటర్లు పరిణతితో ఆలోచించి ఓటేస్తేనే ప్రజాస్వామ్యం గెలుస్తుందని BRS అధినేత&comma; సీఎం కేసీఆర్‌ అన్నారు&period; ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలోని దేవరకద్రలో నిర్వహించిన భారాస ప్రజా ఆశీర్వాద సభలో ఆయన మాట్లాడారు&period; ఓటును సరిగ్గా వాడితే మంచి భవిష్యత్‌ ఉంటుందన్నారు&period; అభ్యర్థి వెనుక ఉన్న పార్టీల గురించి కూడా ఆలోచన చేసి ఓట్లేయాలని ప్రజలకు కేసీఆర్‌ పిలుపునిచ్చారు&period; గత పాలకులు పాలమూరు జిల్లాను పట్టించుకోలేదు&period; వలసలు వెళ్లి చాలా బాధలు అనుభవించిన జిల్లా పాలమూరు&period; గతంలో పాలమూరు ఎదుర్కొన్న గడ్డు పరిస్థితులకు కాంగ్రెస్‌ కారణం కాదా అని కేసీఆర్‌ ప్రశ్నించారు&period; దేవరకద్ర నియోజకవర్గ BRS అభ్యర్థి వెంకటేశ్వర రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఉత్తరాఖండ్‌లో రైలు ప్రమాదం..

హైదరాబాద్‌లో మరో భారీగా అవినీతి తిమింగలం..

మళ్లీ పెరిగిన ఇంధన ధరలు..