బి ఆర్ ఎస్, కాంగ్రెస్ పార్టీ వర్గాల మధ్య ఘర్షణ

Advertisements

&NewLine;<p>ఇబ్రహీం పట్నం నియోజకవర్గ మున్సిపాలిటీలో బీఆర్ఎస్ కార్యకర్తలు&comma; కాంగ్రెస్ కార్యకర్తల మద్య తోపులాట జరిగింది&period; ఎన్నికల ప్రచార సమయంలో ఎదురెదురుగా కార్యకర్తలు వస్తుండటంతో రెండు పార్టీల మధ్య తోపులాటతో ఉద్రిక్తతకు దారితీసింది&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>పోలీసుల రంగా ప్రవేశంతో ఈ ఉద్రిక్తత సద్దామనగైనది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

పశ్చిమ దేశాలకు విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ గట్టి కౌంటర్.

నల్గొండ జిల్లా ముదిమాణిక్యం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.

వనపర్తి జిల్లా కొత్తకోటలో డ్రగ్స్ నివారణపై అవగాహన ర్యాలీ.