రైతులను చులకనగా చూస్తే – ఓటు అడిగే హక్కులేదు

Naga Jyoti

Advertisements

&NewLine;<p>ములుగు బీఆర్ఎస్ అభ్యర్థి బడే నాగజ్యోతి మేడారం శ్రీ సమ్మక్క&comma; సారలమ్మలను దర్శించకున్నారు&period; పార్టీ జిల్దా అధ్యక్షులు కాకులమర్రి లక్ష్మీనరసింహారావు తో కాలిసి వనదేవతలను దర్శించుకున్నారు&period; ఆదివాసి సాంప్రదాయాలతో గిరిజన పూజారులు ఘన స్వాగతం పలికారు&period; వనదేవతల దర్శనం అనంతరం మేడారం&comma; ఊరటం&comma; రెడ్డిగూడెం&comma; వెంగలాపూర్&comma; కొత్తూరు&comma; నార్లాపూర్&comma; బయ్యక్కపేట గ్రామాలలో నాగజ్యోతి పార్టీ శ్రేణులతో కలిసి ఇంటింటి ప్రచారం చేశారు&period; ఈ సందర్భంగా నాగజ్యోతి మీడియాతో మాట్లాడారు&period; బీఆర్ఎస్ అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై పార్టీలో చేరుతున్న వారిని కాంగ్రెస్ గుండాలు బెదిరిస్తున్నారని ఆరోపించారు&period; సమ్మక్క సారక్క పోరాటాల గడ్డని&comma;కాంగ్రెస్ బెదిరింపులకు లొంగేది లేదన్నారు&period; రైతులను చులకనగా చూసే కాంగ్రెస్ నేతలకు ఓటు అడిగే హక్కు లేదన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

మే 29న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమైన శ్రద్ధాదాస్ ‘త్రికాల’..

ద్వారక ఆర్టీసీ కాంప్లెక్స్ లో మహిళా దొంగల చేతివాటం,35 తులాల బంగారు ఆభరణాలు చోరీ..

యూట్యూబ్‌ ఛానల్‌ ప్రారంభించిన నారా దేవాన్ష్‌..