బ్రిడ్జి కూలి ఇరుక్కుపోయిన ధాన్యం లారీ

A grain lorry stuck on a bridge at ananthapuram district

Advertisements

&NewLine;<p>అనంతపురం జిల్లా కణేకల్‌ సమీపంలోని శ్రీ చిక్కనేశ్వర స్వామి వడియార్ చెరువు వద్ద ప్రధాన వంతెన కూలిపోయింది&period; గంగలాపురం గ్రామం వైపు నుంచి ధాన్యం లోడుతో వస్తున్న ఓ లారీ వంతెన దాటుతుండగా ఒక్కసారిగా బ్రిడ్జి కూలిపోయింది&period; దీంతో కణేకల్‌- గంగలాపురం&comma; రచ్చుమర్రి గ్రామాల మధ్య రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది&period; లారీలోని ధాన్యం బస్తాలు నీటిలో పడిపోయాయి&period; లారీ డ్రైవర్‌&comma; క్లీనర్‌ ప్రమాదం నుంచి బయటపడ్డారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

రేపు ముంబైకి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌.

హెచ్-1బీ, పర్మ్ వీసా మోసాలపై ట్రంప్ సర్కార్ ఉక్కుపాదం.

అమరావతిలో దేశంలోనే తొలి శాటిలైట్ ఆధారిత హెలిపోర్ట్.