పురుగుల మందు తాగి యువతీ, యువకుడు ఆత్మహత్య…

man women sucide

Advertisements

&NewLine;<p>రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం మామిడిపల్లి గ్రామంలోని మూలవాగు పరిసర ప్రాంతంలో ఇద్దరు యువతీ&comma; యువకుడు అనుమానాస్పద స్థితిలో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకోవడంతో జిల్లా వ్యాప్తంగా తీవ్ర కలకలం సృష్టిస్తుంది&period; సంఘటన స్థలానికి కోనరావుపేట పోలీసులు చేరుకొని దర్యాప్తు చేపడుతున్నారు&period;&period; అయితే యువకుడిది కనగర్తి గ్రామానికి చెందిన వాడిగా అనుమానం వ్యక్తం చేస్తున్నారు&period;&period; ఘటనపై ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

మున్సిపల్ కమిషనర్, వైకాపా నాయకుల మధ్య భారీ వాగ్వాదం..

వరంగల్‌లో డీఆర్‌ఐ అధికారుల సంచలన ఆపరేషన్..

పుట్టపర్తిలో పర్యావరణ హితంగా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ సరికొత్త ముందడుగు..