Monday, June 1, 2026
News Navigation
Monday, June 1, 2026
News Navigation

Breaking

Monday, June 1, 2026
Home Devotional అక్షింతల కలశ వితరణ మహోత్సవం…

అక్షింతల కలశ వితరణ మహోత్సవం…

by Prakash
Bhaskara Yogi

రంగారెడ్డి జిల్లా చేవెళ్ల లో శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్రం పూజిత అక్షింతల కలశ వితరణ మహోత్సవాన్ని నిర్వహించటం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భాస్కర యోగి హాజరైనారు. ఈ కార్యక్రమంలో అయోధ్య నుంచి శ్రీరాముని అక్షింతలను తీసుకువచ్చి ప్రతీ ఇంటింటికి పంపించే కార్యక్రమంలో భాగంగా కార్యక్రమాల్ని నిర్వహించి శ్రీరామునీ రాజ్య పరిపాలన, ఆయన గొప్ప తనం గురించి వివరించారు. ఈ నేపథ్యంలో ప్రతి గ్రామానికి అక్షింతలు పంపించి డిసెంబర్ వరకు హనుమాన్ దేవాలయంలో పెట్టి హనుమాన్ చాలిసను పఠించి జనవరి 1 తరువాత ప్రతి గడపగడపకు అందించాలని ఈ సమావేశాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో భాస్కరా యోగీ, బీజేపి నాయకులు, భజరంగ్ దళ్ నాయకులు పాల్గొన్నారు.

Advertisements

You may also like

Our Visitor

019172
Total views : 90055

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.