Andhra Pradesh

దక్షిణ కొరియాలో మంత్రి లోకేష్ పర్యటన.

<p>దక్షిణ కొరియాలో పెట్టుబడుల వేటకు ఏపీ మంత్రి లోకేష్ శ్రీకారం చుట్టారు&period; ఆరు రోజుల పాటు కొనసాగనున్న à°ˆ పర్యటనలో కొరియా మంత్రులు&comma; ఉన్నతాధికారులతో కీలక సమావేశాలు నిర్వహించనున్నారు&period; రాష్ట్రంలో పెట్టుబడుల అవకాశాలను అంతర్జాతీయ సంస్థలకు వివరించనున్న లోకేష్&period;&period; ప్రముఖ టెక్…

Read more

చిత్తూరు జిల్లా స్వర్ణకుప్పం విజన్–2029పై సీఎం చంద్రబాబు సమీక్ష.

<p>స్వర్ణకుప్పం విజన్–2029 రూపకల్పనపై సీఎం చంద్రబాబు నాయుడు చిత్తూరు జిల్లా కుప్పంలోని తన క్యాంప్ కార్యాలయంలో సుర్బానా జురాంగ్&comma; ఐఐటీ కాన్పూర్ ప్రతినిధులతో సమావేశమయ్యారు&period;à°ˆ సమావేశంలో కుప్పం నియోజకవర్గ సమగ్రాభివృద్ధికి అవసరమైన చర్యలు&comma; మాస్టర్ ప్లాన్ సిద్ధం చేసే అంశాలపై విస్తృతంగా…

Read more

బంగారు కుటుంబాలకు మార్గదర్శులు అండగా నిలబడాలి.

<p>సమాజంలో ఆర్థిక అసమానతలను తగ్గించి ప్రతి కుటుంబానికి అభివృద్ధి ఫలాలు అందేలా చేయడమే లక్ష్యమని సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు&period; కుప్పంలో నిర్వహించిన కార్యక్రమంలో పీ-4 కార్యక్రమం లక్ష్యాలను వివరించారు&period; రాష్ట్రంలో సామాజిక&comma; ఆర్థిక సాధికారతకు కొత్త దిశగా నిలుస్తుందని…

Read more

పోలవరం జిల్లా పాపికొండల విహారయాత్రకు గ్రీన్ సిగ్నల్.

<p>పోలవరం జిల్లా పాపికొండల విహారయాత్రకు అధికారులు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు&period; 18 రోజుల విరామం తర్వాత నేటి నుంచి దేవీపట్నం మండలం పోచమ్మగండి బోటు పాయింట్ నుంచి పర్యాటక బోట్లను తిరిగి అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు&period;ఐదు శాఖల అధికారులతో ఏర్పాటు…

Read more

రూ.200 కోట్ల పెట్టుబడితో 1400 మందికి ఉపాధి కల్పించనున్న పరిశ్రమ.

<p>చిత్తూరు జిల్లా గుడుపల్లె మండలం పొగురుపల్లెలో రూ&period;200 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేసిన ఏబీఐఎస్ ప్రోటీన్స్ అత్యాధునిక గ్రీన్‌ఫీల్డ్ చికెన్ ప్రాసెసింగ్ యూనిట్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించారు&period; 30&period;75 ఎకరాల్లో నిర్మించిన à°ˆ పరిశ్రమను సందర్శించిన సీఎం&comma; వివిధ విభాగాలను ప్రారంభించి…

Read more

ఏపీ గవర్నర్‌తో డిప్యూటీ సీఎం పవన్ భేటీ.

<p>లోక్‌భవన్‌లో రాష్ట్ర గవర్నర్ జస్టిస్ ఎస్&period; అబ్దుల్ నజీర్‌తో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రత్యేకంగా భేటీ అయ్యారు&period; à°ˆ భేటీలో ప్రస్తుత రాజకీయ&comma; సామాజిక పరిణామాలపై ఇరువురి మధ్య కీలక చర్చలు జరిగినట్లు తెలుస్తోంది&period; ముఖ్యంగా సోషల్ మీడియాలో…

Read more

రాయలసీమకు స్వర్ణయుగం ప్రారంభమైంది-చంద్రబాబు.

<p>రాయలసీమకు స్వర్ణయుగం ప్రారంభమైందని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు&period; స్టీల్ ప్లాంట్ ఏర్పాటుతో రాయలసీమ చరిత్రలో నవశకం మొదలైందని&comma; రాయలసీమ బిడ్డగా అభివృద్ధి చేసి చూపెడుతానని చంద్రబాబు స్పష్టం చేశారు&period; à°—à°¤ ప్రభుత్వ విధానాల దుష్పలితాలపై చంద్రబాబు ధ్వజమెత్తారు&period; ప్రజల్ని భ్రమల్లో…

Read more

భారత ఏఐ హబ్‌గా అవతరిస్తున్న ఉక్కునగరం విశాఖ.

<p>భారతదేశ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మౌలిక సదుపాయాల రంగంలో ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం కీలక కేంద్రంగా ఎదుగుతోంది&period; గూగుల్&comma; రిలయన్స్&comma; మెటా వంటి ప్రపంచ టెక్ దిగ్గజాలు భారీ పెట్టుబడులతో ఇక్కడ తమ కార్యకలాపాలను విస్తరించేందుకు ముందుకు రావడం విశాఖకు ప్రత్యేక గుర్తింపు తీసుకువచ్చింది&period;…

Read more

తిరుపతి జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన.

<p>దేశవ్యాప్తంగా ఉన్న పేద ప్రజలకు 125 రోజులు పని కల్పిస్తూ&period;&period; కేంద్ర ప్రభుత్వం వీబీజీ రామ్‌జీ స్కీమ్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది&period; à°ˆ పథకం జులై 1 నుంచి దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చింది&period; à°ˆ క్రమంలో ఏపీ వేదికగా à°ˆ సరికొత్త…

Read more

ఒకప్పుడు అమరావతికి జై కొట్టిన జగన్.

<p>ఒకప్పుడు అమరావతికి జై కొట్టారు&period;&period; తర్వాత రూటు మార్చి మూడు రాజధానులు అన్నారు&period; మూడు ముక్కలాట ఆడారు&period; అధికారంలో ఉన్నప్పుడు విశాఖే మా ముద్దుబిడ్డ అన్నారు&period; ప్యాలెస్ తప్ప మూడు బిల్డింగ్‌లు కూడా కట్టలేదు&period; కట్ చేస్తే&period;&period;వైసీపీ అధినేత మాజీ సీఎం…

Read more