42
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి: చిత్తూరులో 4 ఏనుగుల గుంపు హల్ చల్…
చిత్తూరు జిల్లా కుప్పం, రామకుప్పం మండలం,
ఎస్. గొల్లపల్లి లో ఏనుగుల గుంపు హల్ చల్| Elephants In Chittoor
పంట పొలాలను ధ్వంసం చేసిన ఏనుగులు. ఏనుగుల దాడులు తరుచూ జరుగుతున్నా, పట్టించుకోని అటవీ శాఖ అధికారులు. నిన్న రాత్రి ఎస్ గొల్లపల్లి గ్రామంలో 4 ఏనుగుల గుంపు పంట పొలాలపై తీవ్ర నష్టం కలిగించి మరియు డ్రిప్పు పరికరాలు అన్నింటిని ధ్వంసం చేసింది. సిజి . గంట్లప్ప రైతుకు సంబంధించిన వేరుశనగ పంటను తిన్నంతగా తిని మరియు తొక్కి పంట మొత్తం నాశనం చేసింది. సదరు ఫారెస్ట్ అధికారులకు ఎన్నిసార్లు విన్నవించిన పట్టించుకోవడం లేదు. ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు విన్నపించుకొంటున్నారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- ప్రభుత్వ పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలం సర్వేల్ ప్రభుత్వ బాలుర గురుకుల పాఠశాలలో జిల్లా కలెక్టర్ హనుమంతు ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. విద్యార్థులు, సిబ్బందికి సంబంధించిన హాజరు రిజిస్టర్లను తనిఖీ చేశారు. కిచెన్, డైనింగ్ హాల్, స్టోర్…
- స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరికుప్పం పట్టణంలో ఎన్టీయార్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మహిళలకు కుప్పంలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి. అనంతరం ఆమె మీడియా సమావేశంలో మాట్లాడారు . కుప్పంలో పేద విద్యార్థుల కోసం మంచి స్కూల్ తో పాటు…
- రాజధాని అమరావతి పునర్నిర్మాణం పై సీఎం స్పెషల్ ఫోకస్ఏపీలో కొలువుదీరిన కొత్త ప్రభుత్వం రాజధాని అమరావతి పునర్నిర్మాణంపై దృష్టిపెట్టింది. సీఎం చంద్రబాబు అమరావతి అభివృద్ధిపై ప్రత్యేకంగా దృష్టి సారించడం, ఎన్డీయే ప్రభుత్వం తాజా బడ్జెట్లో అమరావతి అభివృద్ధికి తోడ్పాటునందిస్తామని ప్రకటించిన నేపథ్యంలో లాండ్ పూలింగ్ మళ్లీ ప్రారంభమైంది.…
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి: చిత్తూరులో 4 ఏనుగుల గుంపు హల్ చల్…