చిత్తూరు జిల్లా కుప్పం, రామకుప్పం మండలం,
ఎస్. గొల్లపల్లి లో ఏనుగుల గుంపు హల్ చల్| Elephants In Chittoor
పంట పొలాలను ధ్వంసం చేసిన ఏనుగులు. ఏనుగుల దాడులు తరుచూ జరుగుతున్నా, పట్టించుకోని అటవీ శాఖ అధికారులు. నిన్న రాత్రి ఎస్ గొల్లపల్లి గ్రామంలో 4 ఏనుగుల గుంపు పంట పొలాలపై తీవ్ర నష్టం కలిగించి మరియు డ్రిప్పు పరికరాలు అన్నింటిని ధ్వంసం చేసింది. సిజి . గంట్లప్ప రైతుకు సంబంధించిన వేరుశనగ పంటను తిన్నంతగా తిని మరియు తొక్కి పంట మొత్తం నాశనం చేసింది. సదరు ఫారెస్ట్ అధికారులకు ఎన్నిసార్లు విన్నవించిన పట్టించుకోవడం లేదు. ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు విన్నపించుకొంటున్నారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- బీజేపీ వస్తే టీఎంసీ 15 ఏళ్ల అవినీతిపై శ్వేతపత్రం-మోదీ హామీతృణమూల్ కాంగ్రెస్పై మోదీ తీవ్ర విమర్శలు చేశారు. బెంగాల్లో బీజేపీ అధికారంలోకి వస్తే, గత 15 ఏళ్ల టీఎంసీ పాలనలో జరిగిన అవినీతిపై శ్వేతపత్రం విడుదల చేస్తామని ప్రధాని మోదీ హామీ ఇచ్చారు. బీజేపీ వస్తే సంక్షేమ పథకాలు ఆగిపోతాయని టీఎంసీ…
- ఎన్టీఆర్: కీసర టోల్ గేట్ దగ్గర ఘోర ప్రమాదం..ఎన్టీఆర్ జిల్లా కీసర టోల్ గేట్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. టోల్ గేట్ దాటుతుండగా రెడీ మిక్సర్ లారీ తిరగబడింది. అయితే పక్కనే ఉన్న బీఎమ్డబ్ల్యూ కారుపై బోల్తా పడింది. హెవీ లోడ్ ఉండటంతో కారు నుజ్జు నుజ్జు…
- ఇరాన్ కండీషన్లకు ఒప్పుకున్న అమెరికా…పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతలను తగ్గించే దిశగా కీలక అంతర్జాతీయ పరిణామం చోటుచేసుకుంది. ఇరాన్ పెట్టిన కఠిన నిబంధనలకు అమెరికా సానుకూలంగా స్పందించడంతో దౌత్యపరమైన చర్చలకు మార్గం సుగమమైంది. ఇరు దేశాల మధ్య అధికారిక చర్చలు ప్రారంభం కావడానికి ముందే ఇరాన్ పెట్టిన…
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి: చిత్తూరులో 4 ఏనుగుల గుంపు హల్ చల్…





Total views : 33607