Friday, March 13, 2026
News Navigation

Breaking

Friday, March 13, 2026
Home Andhra Pradesh చిత్తూరులో 4 ఏనుగుల గుంపు హల్ చల్…

చిత్తూరులో 4 ఏనుగుల గుంపు హల్ చల్…

by Prakash
elephants in chittoor

చిత్తూరు జిల్లా కుప్పం, రామకుప్పం మండలం,

ఎస్. గొల్లపల్లి లో ఏనుగుల గుంపు హల్ చల్| Elephants In Chittoor

పంట పొలాలను ధ్వంసం చేసిన ఏనుగులు. ఏనుగుల దాడులు తరుచూ జరుగుతున్నా, పట్టించుకోని అటవీ శాఖ అధికారులు. నిన్న రాత్రి ఎస్ గొల్లపల్లి గ్రామంలో 4 ఏనుగుల గుంపు పంట పొలాలపై తీవ్ర నష్టం కలిగించి మరియు డ్రిప్పు పరికరాలు అన్నింటిని ధ్వంసం చేసింది. సిజి . గంట్లప్ప రైతుకు సంబంధించిన వేరుశనగ పంటను తిన్నంతగా తిని మరియు తొక్కి పంట మొత్తం నాశనం చేసింది. సదరు ఫారెస్ట్ అధికారులకు ఎన్నిసార్లు విన్నవించిన పట్టించుకోవడం లేదు. ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు విన్నపించుకొంటున్నారు.

Follow us on : FacebookInstagram, YouTube & Google News

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.



CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి: చిత్తూరులో 4 ఏనుగుల గుంపు హల్ చల్…
Advertisements

You may also like

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.